Home » COVID control
టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, హెచ్సీఎల్ టెక్ వంటి టెక్నాలజీ కంపెనీలు "ఇంటి నుండి పని" విధానానికి స్వస్తి చెప్పి ఉద్యోగులకు హైబ్రిడ్ విధానంలో కార్యాలయం నుంచే పనిచేసే వెసులుబాటు
కరోనా సెకండ్ వేవ్.. జనాలను ముప్పు తిప్పలు పెడుతోంది.. ఈ వైరస్ను ఎదుర్కోవడానికే ఆసుపత్రుల్లో డాక్టర్లు యుద్ధాలు చేస్తున్నారు. నెల రోజుల నుంచి ప్రజలు ఉక్కిరిబిక్కిరి కాగా.. ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండవ రోజు కేసుల్లో తగ్�
కోవిడ్ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో కోవిడ్ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు ఇవ్వాలని ఆదేశించారు.
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతుండటంతో.. లాక్డౌన్ విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి సూచించింది సుప్రీంకోర్టు. దేశంలో రోజూ దాదాపు నాలుగు లక్షల కరోనా కేసులు నమోదవుతున్నాయని..
COVIDపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి.. దేశంలో కరోనా కనుమరుగయ్యే చాన్స్ ఉందని చెప్పింది. ఇప్పటికే వైరస్ పీక్ స్టేజ్ దాటేసిందని తెలిపింది. కేంద్ర మార్గదర్శకాలు, జాగ్రత్తలు విధిగా పాటిస్తే.. 4 నెలల్