Home » Covid Curbs
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కొవిడ్ నిబంధనలను పొడిగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 2కోట్ల మంది వరకూ వ్యాక్సిన్ వేయించాం. ప్రత్యేకించి సూపర్ స్ప్రెడర్స్ లాంటి గ్రూపులకు ప్రాధాన్యత ఇచ్చామని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మీడియా
దేశ రాజధాని ఢిల్లీ కరోనా నుంచి క్రమక్రమంగా కోలుకొంటోంది. వేల సంఖ్యలో నమోదైన కేసులు ప్రస్తుతం వందల సంఖ్యలోకి చేరుకున్నాయి. దీంతో నిబంధనలను సవరిస్తోంది. మే నెలాఖరులో అన్ లాక్ ప్రక్రియలో భాగంగా పలు రంగాలకు అనుమతులిస్తోంది. మరిన్ని సడలింపులు �
వర్క్ ఫోర్స్ 50శాతానికి మించకూడదని సూచించింది. అత్యవసర సేవలు నిర్వహించే వారు కూడా వీలైనంత వరకూ తక్కువ మంది స్టాఫ్ ..