Home » Covid deaths
కొవిడ్-19 వ్యాక్సిన్ల ప్రభావంతో 2021లో భారతదేశంలో 42 లక్షలకు పైగా కొవిడ్ మృతులు కాకుండా ఆపగలిగారని ది లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్లో ప్రచురించారు. మహమ్మారి సమయంలో దేశంలో "అధిక" మరణాల అంచనాలపై జరిపిన పరిశోధనలను ఆధారంగా చేసుకుని స్టడీ
దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా
Covid-19 India : దేశంలో స్వల్పంగా కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2827 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 24 మరణాలు నమోదయ్యాయి.
Covid-19 Update : దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. కరోనా కేసుల పెరుగుదల స్వల్పంగా తగ్గినట్టు వెల్లడించింది.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 17వేల 806 కరోనా పరీక్షలు నిర్వహించగా, 30 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(Telangana Corona Cases List )
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10వేల 372 కరోనా పరీక్షలు నిర్వహించగా, 31మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(AP Corona News)
ఏపీలో గడిచిన 24 గంటల్లో 7,364 కరోనా పరీక్షలు నిర్వహించగా 37 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనంతపురం జిల్లాలో..
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 23వేల 861 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 75 కేసులు వచ్చాయి.(Telangana Covid Numbers)
ఏపీకి బిగ్ రిలీఫ్. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 5వేల 508 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 26 పాజిటివ్ కేసులు..(AP Covid Report)
తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 23వేల 936 కరోనా టెస్టులు చేయగా..(Telangana Covid Numbers)