Home » COVID deaths in Kerala
దేశంలో కరోనావైరస్ క్రమంగా తగ్గుతోంది. 2022 ఏడాది జనవరిలో కన్నా ఈ ఫిబ్రవరిలోనే కరోనా మరణాల సంఖ్య భారీగా పెరిగాయి. కరోనా మరణాల సంఖ్య 15వేలు దాటింది.
కేరళలో కరోనా మరణాలకు సంబంధించి వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలోని కరోనా మరణాల్లో 90శాతం కొవిడ్ టీకా వేయించుకోనివాళ్లే ఉన్నారని అధ్యయనంలో తేలింది.