Home » covid in ap
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 4 వేల 250 మందికి కరోనా సోకింది. 33 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 44 వేల 773 యాక్టివ్ కేసులుండగా...12 వేల 599 మంది చనిప�
కరోనా చేయని విధ్వంసం లేదు.. మనుషులు చూడని హృదయవిదారక ఘటనలు లేవు. సొంత తల్లిదండ్రులు, కన్న బిడ్డలకు కూడా కడసారి చూపు దక్కని ఘటనలు కోకొల్లలు. అసలు ఆసుపత్రికి వెళ్లిన మనిషి ఎక్కడ ఉన్నాడో..
విజయవాడలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో... అధికారులు కరోనా నియంత్రణపై దృష్టి సారించారు. మొదట్లో కృష్ణలంకకు చెందిన పానీపూరి వ్యాపారితో కొంతమందికి వైరస్ సోకినట్టు భావించారు. క