Home » Covid in India
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కోరలు చాస్తుంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న...
డెల్టా వేరియంట్ మళ్లీ టెన్షన్ పెడుతోంది.. అటు ప్రభుత్వాలు.. ఇటు ప్రజల నిర్లక్ష్యం కారణంగా త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోబోతున్నామని అంటున్నారు నిపుణులు.. ఇప్పటికే థర్డ్ వేవ్ ఎంట్రీ ఇచ్చేసిందని WHO మొత్తుకుంటోంది..
ప్రముఖ వ్యాక్సిన్ తయారీ సంస్థ జాన్సన్ & జాన్సన్ కొవిడ్-19 వ్యాక్సిన్ సింగిల్-షాట్ను యూరోపియన్ యూనియన్ (EU) నుంచి సుమారు 100 మిలియన్ మోతాదులను సేకరించనున్నట్టు తెలుస్తోంది. టీకా సేకరణ కోసం AHPI ఎన్జీఓ ద్వారా నిర్వహించనున్నారు.