Home » covid norms
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలనుసారం ఏవియేషన్ రెగ్యూలేటర్ డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిలి్ ఏవియేషన్ (DGCA) కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే ఎయిర్పోర్టుల్లో, ఎయిర్క్రాఫ్ట్లలోనూ జర్నీ చేస్తున్నంతసేపు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించ�
దేశానికి ఇప్పుడు కరోనా థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉంది. థర్డ్ వేవ్ హెచ్చరికలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంకా సెకండ్ వేవ్ సృష్టించిన విలయం నుంచే ప్రజలు పూర్తిగా కోలుకోలేదు. ఈ పరిస్థితుల్లో థర్డ్ వేవ్ హెచ్చరికలు ఆందోళనకు గుర�
కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. నిత్యావసర సరుకుల కొనుగోలు కోసం ప్రభుత్వం కొంత సడలింపు ఇచ్చింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్ డౌన్, కర్ఫ్యూ రూల్స్ బ్రేక్ చ�
Covid norms to avoid lockdown : మహారాష్ట్రలో కరోనావైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడి చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ఇప్పటికే అమరావతిలో లాక్ డౌన్ విధించింది.
Follow Covid Norms : కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అక్కడి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తారా.. లేక మరో లాక్డౌన్ను ఎదుర్కొంటారా..? అంటూ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా ప్రస్తుతం నియంత్రణ�
కరోనా కారణంగా దాదాపు ప్రపంచం మొత్తం ఆగిపోయింది. స్కూళ్లు లేవ్.. థియేటర్లు లేవ్.. సినిమాల్లేవ్.. షికార్లు లేవ్.. పిల్లలు అయితే బయట తిరిగే పరిస్థితి లేదు.. సుదీర్ఘకాలంగా ఇంటికే పరిమితమయ్యారు చదువుకునే విద్యార్థులు. అయితే మళ్లీ స్కూళ్లలో అడుగు పె�
కరోనా మహమ్మారితో వినోదత్మక కార్యక్రమాలు మూగబోయ్యాయి.. వీకండ్ వస్తే చాలు.. డీజే స్టెప్పులతో సందడిగా ఉండే పబ్ లు, బార్ లు, క్లబ్ లు కరోనా దెబ్బకు మూతపడ్డాయి.. అన్ లాక్ 4.0 మార్గదర్శకాల ప్రకారం.. పబ్, క్లబ్, బార్లకు అనుమతించనున్నారు. కేంద్ర ప్రభుత్వం �