covid people

    Telangana : చికిత్స కోసం వస్తున్నారా..అనుమతి తప్పనిసరి

    May 13, 2021 / 11:27 PM IST

    చాలా మంది వైద్యం కోసం హైదరాబాద్ కు వస్తున్నారు. దీంతో హాస్పిటల్స్ ఉన్న బెడ్స్ దొరక్క పరిస్థితి నెలకొంది. దీనితో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

10TV Telugu News