Home » Covid-Positive
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా మహమ్మారి విస్తతంగా విస్తరిస్తుంది. అయితే లేటెస్ట్గా కరోనా వైరస్ ఏపీ రాజ్భవన్ను కూడా తాకింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కార్యాలయంలో పనిచేసే నలుగురికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చి�
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఆదివారం ఏప్రిల్12న పూర్తిగా కర్ఫ్యూ అమలు చేస్తామని కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్ రాజ్ ప్రకటించారు. రాష్ట్రంలో కర్నూలు తర్వాత అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు గుంటూరు జిల్లాలో నమోదవుతున్నాయి. ఈ నేపధ్యం�
లాక్ డౌన్ సమయంలో ప్రజలంతా ఇళ్లవద్దే ఉండాలని..నిత్యావసరాల కోసం ఇంటి నుంచి ఒక్కరూ మాత్రమే బయటకు వ రావాలని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయితే పోలీసువారి ఊదాసీన వైఖరి వల్ల కొంతమంది దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. దీంతో పోలీసులు వారిని �
భారతదేశంలో కరోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) పెద్ద ఎత్తున వ్యాప్తి చెందడానికి కారణమైన ఢిల్లీలో నిజాముద్దీన్ ప్రాంతంలోని ఒక మత శాఖ ప్రధాన కార్యాలయాన్ని మూసివేశారు. 800 మందిని బస్సులలో బయటికి తీసుకెళ్లి నగరంలోని వివిధ ప్రాంతాలలో క్వారంటైన్ లో ఉంచా