Covid-Positive

    ఏపీ రాజ్‌భవన్‌లో నలుగురికి కరోనా: గవర్నర్‌కు కోవిడ్-19 పరీక్షలు

    April 27, 2020 / 03:36 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా మహమ్మారి విస్తతంగా విస్తరిస్తుంది. అయితే లేటెస్ట్‌గా కరోనా వైరస్ ఏపీ రాజ్‌భవన్‌ను కూడా తాకింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కార్యాలయంలో పనిచేసే నలుగురికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చి�

    గుంటూరులో ఆదివారం పూర్తి కర్ఫ్యూ

    April 11, 2020 / 03:27 PM IST

    ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఆదివారం ఏప్రిల్12న పూర్తిగా  కర్ఫ్యూ అమలు  చేస్తామని కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్ రాజ్ ప్రకటించారు. రాష్ట్రంలో కర్నూలు తర్వాత అత్యధిక  కరోనా పాజిటివ్ కేసులు గుంటూరు జిల్లాలో నమోదవుతున్నాయి. ఈ  నేపధ్యం�

    మాట వినక పోయే సరికి ఇళ్ళల్లో పెట్టి తాళం వేశారు

    April 10, 2020 / 12:14 PM IST

    లాక్ డౌన్ సమయంలో ప్రజలంతా ఇళ్లవద్దే ఉండాలని..నిత్యావసరాల కోసం ఇంటి నుంచి ఒక్కరూ మాత్రమే బయటకు వ రావాలని ప్రభుత్వం ఆంక్షలు విధించింది.  అయితే పోలీసువారి ఊదాసీన వైఖరి వల్ల కొంతమంది దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు.  దీంతో పోలీసులు వారిని �

    నిజాముద్దీన్ ఈవెంట్ తర్వాత ఢిల్లీ, ఆంధ్రాలో 35 మందికిపైగా కరోనా.. తెలంగాణ నుండి 1,000 మందికి పైగా హాజరు

    April 1, 2020 / 12:50 AM IST

    భారతదేశంలో కరోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) పెద్ద ఎత్తున వ్యాప్తి చెందడానికి కారణమైన ఢిల్లీలో నిజాముద్దీన్ ప్రాంతంలోని ఒక మత శాఖ ప్రధాన కార్యాలయాన్ని మూసివేశారు. 800 మందిని బస్సులలో బయటికి తీసుకెళ్లి నగరంలోని వివిధ ప్రాంతాలలో క్వారంటైన్ లో ఉంచా

10TV Telugu News