Home » Covid spike
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గోవాలో కరోనాకు ఆజ్యం పోశాయి. ఒక్క సోమవారం 388 కేసులు నమోదయ్యాయని ఊహించిన దానికంటే 10శాతం అదనంగా లిస్టులోకి చేరాయని రికార్డులు చెబుతున్నాయి.
సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న వేళ ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.
కేసులు పెరుగుతున్న క్రమంలో..వెంటిలేటర్ల సమస్య ఏర్పడుతోంది. వెంటిలెటర్లను తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. వల్పాడ్ పట్టణం నుంచి సూరత్ లోని సివిల్ ఆసుపత్రికి 34 వెంటిలేటర్లను తరలించాలని నిర్ణయించారు.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి మళ్లీ ఊపందుకుంది. ఈ మేర జిల్లాల వారీగా పూర్తి లాక్డౌన్, పాక్షిక లాక్డౌన్ ఆంక్షలు విధిస్తున్నారు. పూణె జిల్లాలో మార్చి 31వ తేదీ వరకు పాఠశాలలు, కాలేజీలను మూసేస్తున్నట్లు పూణె డివిజినల్ కమిషనర్ సౌరభ్ రావు తెలి