-
Home » Covid toll
Covid toll
Covid Deaths: ఇండియాలో 2.5లక్షలకు చేరిన కొవిడ్ సెకండ్ వేవ్ మృతులు
July 14, 2021 / 10:39 AM IST
ఇండియాలో సెకండ్ వేవ్ ప్రభావానికి 2.5లక్షల మందికి పైగా చనిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే దాదాపు లక్ష మందికి పైగా చనిపోయినట్లు సమాచారం.