Home » Covid vaccine
ఏపీలో కరోనా విలయం కొనసాగుతోంది. భారీగా కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 23వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24గంటల వ్యవధిలో 1,01,330 శాంపిల్స్ పరీక్షించగా.. 23వేల 160 మందికి పాజిటివ్గా తేలింది. మరో 106 మంది మృతి
వ్యాక్సినేషన్ విధానంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా బారినపడిన వారు వైరస్ నుంచి కోలుకున్నాక 3 నెలల తర్వాతే టీకా తీసుకోవాలని తెలిపింది. కొవిడ్ 19 వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ నిపుణుల బృందం చేసిన సిఫార్సులకు కేంద్ర ఆరో�
దేశం ఒకవైపు వ్యాక్సిన్ కొరతతో అల్లాడుతోంది. మరోవైపు రాష్ట్రాల్లో మాత్రం వ్యాక్సిన్ భారీగా వృథా అవుతోంది. జాతీయ సగటుతో పోలిస్తే దేశంలోని 10 రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వృథా చాలా ఎక్కువగా ఉంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో సైతం ఈ జాబిత
భారత్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ.. మరణాల సంఖ్య భయపెడుతోంది. దేశంలో మరోసారి కరోనా మరణాల సంఖ్య 4 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో వరు�
కరోనాతో ఉక్కిరిబిక్కిరివుతున్న భారత్ను కొత్త భయం వెంటాడుతోంది. ప్రమాదకరమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ బ్లాక్ఫంగస్ కొత్త ఆందోళన కలిగిస్తోంది. కరోనా నుంచి కోలుకున్నవారు ఈ ఇన్ఫెక్షన్ బారినపడుతుండటం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.
కోర్టు చెప్పినట్లుగా వ్యాక్సిన్ ఉత్పత్తి చేయలేకపోతే ఉరేసుకోవాలా అని ప్రశ్నిస్తున్నారు కేంద్ర మంత్రి సదానంద్ గౌడ. 'కోర్టు మంచి ఉద్దేశంతోనే దేశంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని చెప్పింది. నేను ఒకటి అడగాలనుకుంటున్నా. ..
కరోనా నుంచి కోలుకున్నవారికి ఆరు నెలల తర్వాతే వ్యాక్సిన్ తీసుకునేందుకు వీలుంటుంది. అలాగే కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య గ్యాప్ 12-16 వారాలకు పెంచాలని నిపుణుల ప్యానెల్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
కరోనాతో పోరాడే సమయంలో గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులపై ఒత్తిడి ఉంటుంది. ఆ సమస్యలు ఉన్నవారిలో అయితే కరోనాతో పోరాడటం కష్టమే. మరి వ్యాక్సిన్ తీసుకుని అలాంటి సమస్యల నుంచి బయటపడొచ్చా..
ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్లు మహమ్మారిని ఎదుర్కోవడంలో సత్ఫలితాలిస్తున్నట్లు వాస్తవ నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా వైరస్బారిన పడి ప్రాణాలు కోల్పోయే ముప్పు నుంచి పూర్తి రక్షణ కల్పిస్తున్నాయనే వార్తలు మరింత
కరోనావైరస్ మహమ్మారితో పోరాడుతున్న ప్రపంచానికి గుడ్ న్యూస్.. పిల్లలకు కూడా కరోనా టీకా వచ్చేసింది. ఇప్పటివరకూ 18ఏళ్ల నుంచి 45ఏళ్లకు పైబడినవారికి మాత్రమే అందుబాటులోకి వచ్చిన కరోనా టీకా..