Home » Covid World Wide
అటు బీజింగ్లోని అనేక ప్రాంతాల్లో విద్యార్థులను ఆన్లైన్ క్లాసులకే పరిమితం చేస్తున్నారన్నంటూ ప్రచారం జరుగుతోంది. ఇటు చంగ్చున్ నగరంతో పాటు జిలిన్ సిటీలోనూ...
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 415పైగా ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో కేంద్రప్రభుత్వం అలెర్ట్ అయింది.
డబ్ల్యూహెచ్ఓ (WHO) షాకింగ్ న్యూస్ వెలువరించింది. భారత్ లో కరోనా ఎప్పటికీ ఉండిపోతుందని పేర్కొంది. ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దశలోకి మారుతోందని తెలిపింది.