Home » covid
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 165 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది.
వివిధ దేశాలు, రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖా మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించ
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ విజృంభణ
కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే శ్రీవారి దర్శనం _
ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. నిన్నటికంటే ఈరోజు ఇంకో 16 కేసులు తగ్గాయి.
ఆందోళనకరంగా కొవిడ్ కొత్త వేరియంట్ వ్యాప్తి
పలు రాష్ట్రాల్లోని స్కూళ్లలో కోవిడ్ కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. పాఠశాలలో 950 మందికి టెస్టులు చేయగా 18మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు..
ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా దేశంలో భారీ స్థాయిలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు..
ఒడిశాలోని దెంకనల్ లో ఉన్న ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ కాలేజీలో కరోనా కలకలం రేగింది. ఏకంగా 56మంది విద్యార్థులకు కరోనా సోకింది. కాగా, పాజిటివ్ గా వచ్చిన వారందరినీ క్యాంపస్ లో క్వారంటైన్
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ (72) కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 75శాతం ఊపిరితిత్తులకు..