Home » covid
కరోనా నుంచి భారత్ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది. దేశ వ్యాప్తంగా పాజిటివిటీ రేటు కేవలం 2శాతం మాత్రమే నమోదు అయ్యింది. దీంతో భారత్ లో కోవిడ్ కనుమురుగు అయినట్లుగా భావిస్తున్నారు.
కరోనా కేసులు తగ్గితే.. ఫిబ్రవరి 15 తర్వాత ఆఫ్లైన్ లో సర్వదర్శనం టోకెన్లు భక్తులకు జారీ చేస్తామని తెలిపారు. అంతేకాదు .. కేసులు అదుపులోకి వస్తే.. మార్చి 1 నుంచి..
విదేశీ ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్..
తెలంగాణ పోలీసు శాఖను కరోనా వైరస్ కలవర పెడుతోంది. దాదాపు రాష్ట్రంలోని ప్రతి పోలీసు స్టేషన్ లో పోలీసులు కోవిడ్ బారిన పడినట్లు తెలుస్తోంది.
దేశంలో ఓవైపు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండగా.. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మాఘమేళా నిర్వహించబడుతోంది.
దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించింది. కంటైన్మెంట్ జోన్లలోని అధికారులు, సిబ్బందికి కూడా..
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. నిన్న తాజాగా 1,257 కోవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్లో 400మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది.
తెలంగాణలో ఈ రోజు కొత్తగా 2,295 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 278 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.
దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరును