Home » covid
కోవిడ్ తర్వాత ప్రపంచాన్ని వణికిస్తున్న మరో వ్యాధి ‘మంకీ పాక్స్’. ఇప్పటికే ఇరవైకి పైగా దేశాల్లో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇది ప్రారంభం మాత్రమే అని, భవిష్యత్తులో మరిన్ని దేశాలకు మంకీపాక్స్ వ్యాపించే అవకాశం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేష�
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,226 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 14,955 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
చదువు, ఉపాధితోపాటు వివిధ అవసరాల కోసం విదేశాలకు వెళ్లేవాళ్లకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. తాజా ఆదేశాల ప్రకారం ఇకపై వీళ్లంతా కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ కోసం, సెకండ్ డోస్ తర్వాత తొమ్మిది నెలలు ఆగాల్సిన అవసరం లేదు.
తెలంగాణ లో ఈరోజు కొత్తగా 46 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 7,92,435 కి చేరింది.
కరోనా పుట్టిల్లైన చైనాలో కోవిడ్ కేసులను జీరో స్ధాయికి తీసుకు రావటానికి ఆదేశం నానా అగచాట్లు పడుతోంది. కేసుల సంఖ్య స్వల్పంగా నమోదవుతున్నా కఠిన ఆంక్షలు విధిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది.
భారత్ లోనిన్న కొత్తగా 2,067 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 40 మంది కోవిడ్ తదితర కారణాలతో మరణించారు. కోవిడ్ నుంచి నిన్న1547 మంది కోలుకున్నారు.
దేశంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్ఈ కేసు ముంబైలో నమోదు అవటం కలకలం రేపుతుంటే మరోవైపు ఏపీలో కోవిడ్ కేసులు దాదాపు తగ్గుముఖం పట్టాయి.
కరోనావైరస్ మహమ్మారి చైనాను వెంటాడుతోంది. ఆ దేశంలో వైరస్ ఉధృతి అంతకంతకూ పెరుగుతూ నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు..(China Covid Cases Report)
నాణ్యమైన, అధునాతనమైన వైద్య సేవలను పేదలకు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాది బడ్జెట్లో వైద్యారోగ్య శాఖకు ఏకంగా రూ. 11,237 కోట్లు నిధులు కేటాయించారని వైద్యారోగ్య
దేశంలో కొత్తగా నిన్న 1,260 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,27,035కు చేరింది. ఇందులో 4,24,92,326 మంది కోవిడ్ నుంచి కోల