Home » covid
‘కొవిడ్ ఫైల్స్’ సినిమాతో కరోనా సమయంలో దేశంలో సంభవించిన సంఘటనలు, వాటికి కారకులు ఎవరు అనే అంశంతో తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించాడు ఆర్జీవీ.....
రెండు రోజుల క్రితమే నటి వరలక్ష్మి శరత్ కుమార్ కరోనా బారిన పడ్డానని తెలిపింది. తాజాగా దర్శకుడు మణిరత్నం కరోనా బారిన పడ్డారు. ఇటీవల జులై 8న మణిరత్నం................
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,103 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 31 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,11,711కాగా, యాక్టివ్ కేసుల శాతం 0.26. పాజిటివిటీ రేటు 4.27 శాతంగా ఉంది.
తెలంగాణలో ఈరోజు కొత్తగా 477 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
కోవిడ్ కేసులు పెరుగుతున్న ఉత్తరకొరియాలో కొత్తగా మరో అంటువ్యాధి వెలుగులోకి వచ్చింది.
యాంటీబాడీ రెస్పాన్స్, వైరల్ లోడ్, క్లినికల్ అబ్జర్వేషన్స్, ఊపిరితిత్తులపై ప్రభావం వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఈ అధ్యయన నివేదిక రూపొందించారు. రెండో డోసు, మూడో డోసు తీసుకున్న వాళ్లలో వైరల్ లోడ్ చాలా వరకు తగ్గింది.
గతంలోనే పార్టీల ద్వారా కరోనా స్ప్రెడ్ చేసుకున్న ఘనత బాలీవుడ్ కి ఉంది. తాజాగా మళ్ళీ ఇది రిపీట్ అయింది. రీసెంట్ గా కరణ్ జోహార్ గ్రాండ్ గా తన 50వ బర్త్ డే వేడుకలు..............
ఉత్తర కొరియాను కరోనా అల్లాడిస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు మాత్రం.. అది పెద్ద మ్యాటరే కాదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. జనాలను పట్టించుకోవడం లేదు కదా.. క్షిపణి ప్రయోగాలతో అమెరికాలాంటి దేశంతోనే గిల్లీ పంచాయితీ పెట్టుకుంటున్నారు. 35 నిమిషాల్లో 8 మిస్
2 నెలల తర్వాత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. షాంఘై వీధుల్లో ఆనందంగా తిరుగుతూ సెల్ఫీలు దిగుతున్నారు.
దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,338 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.