Home » covid
కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నా పోస్ట్ కొవిడ్ సమస్యలు వెంటాడుతున్నాయి. రెండేళ్ల కిందట వైరస్ బారినపడి పూర్తిస్థాయిలో కోలుకున్నా చాలా మంది పలు సమస్యలతో బాధపడుతున్నారు. రెండేళ్ల కిందట కిలోమీటర్ల కొద్దీ నడిచిన వారంతా.. ఇప్పుడు 400 నుంచి 500
తెలంగాణలో కొత్తగా 5,747 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 5,618 మంది కోలుకున్నారని వివరించింది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 46,848 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. రోజువా�
దేశంలో కొత్తగా 6,298 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 5,916 మంది కోలుకున్నారని వివరించింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4,39,47,756కు చేరిందని చెప్పింది. దేశంలో ప్రస్తుతం 46,748 మందికి కరోనా
దేశంలో కొత్తగా 6,422 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 5,748 మంది కోలుకున్నారని వివరించింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,39,41,840కు చేరుకుందని చెప్పింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.04 శాత�
తెలంగాణలో ఈరోజు కొత్తగా 345 కోవిడ్ కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది.
దేశంలో కొత్తగా 11,539 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనాకు ప్రస్తుతం 99,879 మంది చికిత్స తీసుకుంటున్నారని వివరించింది. యాక్టివ్ కేసులు ప్రస్తుతం 0.23 శాతంగా ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.59 శాతంగా ఉందని చెప్పింది
కస్టమర్లను ఐకియా స్టోర్లోనే బంధించడానికి చైనా అధికారులు ప్రయత్నించారు. దీంతో అధికారులు, సిబ్బందిని తోసుకుని మరీ బయటకు వెళ్ళారు వినియోగదారులు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. చైనాలోని షాంఘైలో ఈ ఘటన చోటుచేసుకుంది. జుహుయ్ జిల్లాల�
దేశంలో నిన్న కొత్తగా 18,738 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
బీఏ5 అనే కొత్త రకం కొవిడ్ వైరస్ సోకిన వారు ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం ఎదురు కావచ్చని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల చెప్పారు.
చైనాలో మరోసారి కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రపంచంలోనే తొలి కరోనావైరస్ కేసు వెలుగుచూసిన వుహాన్ లో.. తాజాగా 4 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. జీరో కొవిడ్ నిబంధనలు అమలు చేసింది. దాదాపు 10 లక్షల మంద�