Home » covid
హమ్మయ్య కరోనా సంక్షోభం సమసిపోయింది. ఇక భయం లేదు అని కాస్త ఊపిరిపీల్చుకునే లోపే మరో వైరస్ కలకలం మొదలైంది. ఈ వైరస్.. కరోనా కన్నా వేగంగా వ్యాపిస్తూ భయాందోళనకు గురి చేస్తోంది. రోజూ పెద్ద సంఖ్యలో కొత్త వైరస్ కేసులు నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్త
తెలంగాణలో ఫ్లూ జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. H3N2 వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. బాధితులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో అనారోగ్యం బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది.
ఈ మధ్య కాలంలో దేశంలో గుండెపోటు మరణాలు గణనీయంగా పెరగడం ఆందోళనకు గురి చేసే అంశం. అసలు ఎందుకిలా గుండెపోటు వస్తుంది? సడెన్ గా హార్ట్ పై ఎటాక్ ఎందుకు జరుగుతోంది? ఎందుకిలా ప్రాణాలు పోతున్నాయి.? ఇప్పుడీ ప్రశ్నలు అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ
దేశంలో కొత్తగా 218 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 2,149కి చేరిందని చెప్పింది. కరోనా కారణంగా మరో ఐదుగురు మృతి చెందారని, వారిలో నలుగురు కేర�
దేశంలో ప్రాథమిక విద్యా ప్రమాణాలు పడిపోవడానికి.. ప్రధాన కారణం కోవిడ్ పరిస్థితులే. కరోనా వైరస్.. మానవాళి మీదే కాదు.. పిల్లల చదువులపైనా తీవ్ర ప్రభావం చూపింది. వరుస లాక్డౌన్లు, కరోనా ఆంక్షలతో.. పిల్లల చదువులు చట్టుబండలయ్యాయ్. కనీసం.. చూసి చదవడం కూ�
Covid cases: దేశంలో కొత్తగా 179 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 2,227 మంది చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పింది. యాక్టివ్ కేసుల సంఖ్య మొన్నటి కంటే నిన్న 30 తగ్గిందని వివరించింది. దేశంలో ఇప
క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల తరువాత జపాన్, అమెరికా, దక్షిణ కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు యూకే ఆధారిత ఆరోగ్య డేటా సంస్థ నివేదికలో పేర్కొంది.
Covid in China: కరోనా విజృంభణతో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ కొవిడ్ సమాచారాన్ని సరిగ్గా తెలపకుండా దాచిపెడుతున్న చైనా తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) అభ్యంతరాలు తెలిపింది. కరోనా సమాచారాన్ని తమకు ఎప్పటికప్పుడు అందించాలని చ�
చైనా పర్యటనకు వచ్చే విదేశీయులకు క్వారంటైన్ రూల్స్ ఎత్తివేసింది. వచ్చే జనవరి 8 నుంచి క్వారంటైన్ పాటించాల్సిన అవసరం లేదని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. అలాగే విదేశీ ప్రయాణికుల రాకపై ఆంక్షలు కూడా ఎత్తివేసింది.
గుజరాత్, ఒడిశాల్లో రెండు చొప్పున ఒమిక్రాన్ బీఎఫ్.7 కేసులు నమోదుకావడంతో ప్రజలు మాస్కు ధరించడాన్ని మళ్ళీ తప్పనిసరి చేస్తారా? అన్న ప్రశ్నకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సూచనల కోసం ఎదు�