Home » covid
ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. కొవిడ్-19, ఫ్లూ, శ్వాసకోశ వ్యాధి వైరస్లతోపాటు ఇతర వ్యాధికారకాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. మీతో పాటు మీ సన్నిహితులు సురక్షితంగా ఉండేందుకు ఉన్న అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాక్సిన్లు తీసుకోవడం, మ
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గగా, చైనాలో మాత్రం కొన్ని రోజులుగా భారీగా పెరిగిపోతుండడం ఆ దేశ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. చాలా మంది చైనీయులు భయంతో ముందస్తుగా వెంటిలేటర్లు, ఆక్సిజన్ మిషన్లు కొనిపెట్టుకుంటున్నారని ఓ అంతర్జాతీయ వార్తా �
చైనాలోని ప్రపంచంలోనే అతిపెద్ద యాపిల్ ఐఫోన్ ఫ్యాక్టరీ వద్ద కలకలం చెలరేగింది. జెంగ్జౌలోని ఆ ‘ఫాక్స్కాన్ ప్లాంట్’ వద్ద వేలాది మంది ఉద్యోగులు నిరసన తెలిపి, భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. చైనా జీరో కొవిడ్ విధానాన్ని పాటిస్తున్న విషయం తెలి�
జీరో కొవిడ్ విధానాన్ని పాటిస్తున్న చైనాలో కరోనా నిబంధనలు కఠినంగా ఉంటుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ఎన్నడూలేని విధంగా పలు ప్రాంతాల్లో అధికారుల తీరుకి వ్యతిరేకంగా ప్రజలు నిరసన తెలుపుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. �
కరోనా వైరస్ మహమ్మారి స్థాయి నుంచి స్థానికంగా వ్యాప్తి చెందే (ఎండెమిక్) దశకు చేరుకుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని నెలలుగా ప్రజలు కరోనా నిబంధనలు పాటించడం లేదు. అయినప్పటికీ కరోనా కేసులు, మరణాలు తక్కువగా నమోదవుతున్నాయి. దీన్ని బట�
రోనా వ్యాక్సిన్ ఫైజర్తో పోల్చితే ఆస్ట్రాజెనెకా (భారత్లో కొవిషీల్డ్) వ్యాక్సిన్ వల్ల చాలా అరుదైన బ్లడ్ కాటింగ్ (రక్తం గడ్డకట్టడం) సమస్యలు తలెత్తే ముప్పు 30 శాతం అధికంగా ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో తేలింది. అడెనోవైరస్ వెక్టర్, జన్యుమార్ప
దేశంలో కొత్తగా 1,112 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 20,821 మంది చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పింది. ప్రస్తుతం దేశంలో 0.05 శాతం యాక్టివ్ కేసులు ఉన్నట్లు వివరించింది. రికవరీ రేటు 98.77 శ�
దేశంలో కొత్తగా 1,542 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 1,919 మంది కోలుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో 26,449 యాక్టివ్ కేసులు ఉన్నాయని వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.68 శాతంగా ఉందని తెలిపిం
దేశంలో కొత్తగా 2,401 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 2,373 మంది కోలుకున్నారని చెప్పింది. ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 26,625 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొంది. ప్రస్తుత రికవరీ శాతం 98.76 శాతంగా
దేశంలో కొత్తగా 1,957 కరోనా కేసులు నమోదయ్యాయని, యాక్టివ్ కేసులు కాస్త తగ్గి 27,374గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య మొత్తం కలిపి 4,46,16,394కి చేరిందని వివరించింది. నిన్న కరోనా వల్ల ఎనిమిది మంది ప్రాణ�