Home » covid
ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు మళ్లీ పెరిగాయి మొన్న 156 కేసులు నమోదు కాగా, నిన్న 208 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 231 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. అదే సమయంలో కోవిడ్ నుంచి 362 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,233 యాక్టివ
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 215 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 151 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 190 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు.
దీపావళి పండుగ వచ్చేస్తోంది. దీపావళి పండుగ అంటే ముందుగా గుర్తొచ్చేది దీపాలు. ఆ తర్వాత టపాసులు. ఆ పండుగ రోజున దేశవ్యాప్తంగా క్రాకర్స్ కాలుస్తారు. చిన్న, పెద్ద అనే తేడా లేదు.
కరోనావైరస్ మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. నిత్యం 30 వేలకు పైగా కేసులు, వెయ్యి పైగా మరణాలతో ఆ దేశం విలవిల..
కరోనావైరస్ మహమ్మారి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. ఈ మహమ్మారి వల్ల ఎంతోమంది తమ ఆప్తులను కోల్పోయారు. ఇంటి పెద్దను కోల్పోయి అనేక కుటుంబాలు దిక్కు తోచని స్థితిలో ఉన్నాయి.
కరోనావైరస్ మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. కొన్ని దేశాల్లో తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. రోజువారీ కేసులు, మరణాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే రష్యాలో విలయతాండవం..
తొలి నల్లజాతి అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి కోలిన్ పావెల్(84) కన్నుమూశారు. కోవిడ్ -19 సంబంధిత సమస్యలతో పావెల్ మరణించినట్లు ఆయన కుటుంబం సోమవారం ప్రకటించింది.
కారుణ్య నియామకాలపై ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు