Home » covid
ప్రస్తుతం డెల్టా వేరియంట్ కోవిడ్ ప్రాణాంతకంగా మారి ప్రపంచదేశాల ప్రజలను వణికిస్తోంది. ప్రస్తుతం 135 దేశాలు ఈ మహమ్మారి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఇంగ్లాండ్ లోని యూనివర్శిటీ ఆఫ్ అలబామా పరిశోధకులు హెచ్చరికలు జారీచేశారు.
ఇందులో భాగంగానే కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ, వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగించలేకపోతున్న దేశాలకు చేయూత నందించాలని చైనా నిర్ణయించింది.
కరోనా సెకండ్ వేవ్ కాస్త తక్కువై ఇబ్బందులు తప్పాయి అనుకుంటున్నారు. కానీ, మరోవారంలో కరోనా కేసులు పెరిగే పరిస్థితి ఉన్నట్లుగా ఇప్పటికే వచ్చిన నివేదికలు కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి.
ఒకవైపు ప్రపంచమంతా కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతుంటే.. మంకీ బీ అనే వైరస్ పుట్టుకొచ్చింది. ఇప్పుడు వీటికి తోడు మరో కొత్త నోరావైరస్.. వణుకుపుట్టిస్తోంది.
కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ప్రజలను కాపాడేందుకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు తయారు చేయడం, ఆ మందు దేశవ్యాప్తంగా సంచలనం కావడం తెలిసిందే.
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 3 వేల 841మందికి కరోనా సోకింది. 38 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 3 వేల 963 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారని, నేట
తెలంగాణలో డేంజర్ డెల్టా..?
దేశంలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొన్ని రోజులుగా కొత్త కేసులు 50 వేల దగ్గరే నమోదవుతున్నాయి.
భారత్ లో డెల్టా ప్లస్ వేరియంట్ కలకలం రేపుతోంది. దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం నమోదైంది. మధ్యప్రదేశ్
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ అంశంపై వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. పరీక్షలు రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.