Home » covid
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కరోనా కారణంగా హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైళ్లు సుమారు 15 నెలలుగా నిలిచిపోయి వర్క్ షాప్ కే పరిమితమయ్యాయి. సికింద్రాబాద్ మౌలాలిలోని రైల్వేవర్క్ షాప్ లో బోగీల చక్రాలకు
గతేడాది లాగే ఈ ఏడాది కూడా అమర్నాథ్ యాత్రను రద్దు చేసినట్లు ప్రకటించారు అధికారులు. కొవిడ్-19 మహమ్మారి కారణంగా తీర్థ యాత్రను క్యాన్సిల్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజూ ఆరు లక్షల మందికి వ్యాక్సినేషన్ చేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రశంసిస్తూ..
దేశం అన్ లాక్.... మూడో ముప్పు తప్పదా..?
హార్వార్డ్ హెల్త్ పబ్లిషింగ్స్ లో ప్రచురించిన కథనం ప్రకారం.. కొవిడ్ పై పోరాటంలో వారానికి కనీసం 150నిమిషాలు ఎక్సర్సైజ్ చేయడం మంచిదని చెబుతుంది. ఎక్సర్సైజ్ అనేది శరీరాన్ని కొవిడ్ నుంచి పోరాటానికి హెల్ప్ అవుతుందా అనే అంశంపై ..
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. కరోనా కష్టకాలంలో దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సంస్థలను గట్టెక్కించేందుకు కేంద్రం తీసుకొచ్చిన ‘ఆత్మ నిర్భర్ భారత్’ సహాయ ప్యాకేజీ వల
అసలే ఉన్న ఫంగస్ లతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. దేశంలో మరో కొత్త ఫంగస్ వెలుగులోకి వచ్చింది. అదే గ్రీన్ ఫంగస్.
కరోనా రోగుల పాలిట ఆపద్బాంధవుడిలా నిలిచాడు నటుడు సోనూ సూద్. కరోనా సంక్షోభ పరిస్థితుల్లో అనేకమంది రోగులకు అండగా నిలిచాడు. ఆక్సిజన్, బెడ్స్, మందులు.. ఇలా ఏది అవసరమైతే అది అందించాడు. అంతేకాదు కరోనా బాధితులకు రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు అందేలా కృషి
ఏపీలో టెన్త్ పరీక్షల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నాం అని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగించింది. ఈ నెల 20 వరకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.