Home » covid
ఢిల్లీ ఎయిమ్స్ లో పిల్లలపై కోవాగ్జిన్ క్లినికల్ పరీక్షలు చేయనున్నారు. ఇప్పటి వరకు 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో అంతకంటే చిన్న వయస్సువారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలనే ఉద్ధేశ్యంతో దేశ రాజధాని ఢిల�
COVID 19 In Telangana : తెలంగాణలో ఇంకా కరోనా వైరస్ కేసులు రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 1771 కేసులు నమోదయ్యాయని, 13 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. తెలంగాణలో ప్రస్తుతం 22 వేల 133 యాక్టివ్ కేసులుండగా..మొత్తం 3 వేల 469 మంది చ
కరోనా కష్టకాలంలో బాధితులకు అండగా నిలుస్తున్న రియల్ హీరో సోనూసూద్ మరోసారి తన గొప్పమనసు చాటుకున్నారు. ఓ తెలుగు వ్యక్తికి ఆయన ఊపిరిపోశారు.
కరోనాతో కష్టాలు విద్యార్ధులకు చుక్కలు చూపిస్తున్నాయి. విద్యాలయాలు మూతపడటంతో ఆన్ లైన్ లో క్లాసులు నిర్వహిస్తున్నాయి పలు విద్యా సంస్ధలు.
కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. దీంతో పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ లేదా కర్ఫ్యూలో సడలింపులు ఇస్తున్నాయి ప్రభుత్వాలు. ఏపీలోనూ కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు తగ్గడంతో కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేసింది ప్రభుత్వం.
ఏపీ రాష్ట్ర ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్లు జరిపిన చర్చలు కాసేపటి క్రితం ముగిశాయి. చర్చలు సఫలం అయ్యాయి. 2021, జూన్ 09వ తేదీ బుధవారం నాలుగు గంటల పాటు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ల ప్రతినిధి �
దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఉధృతిపై నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోడీ అలర్ట్ అయ్యారు. థర్డ్ వేవ్ వస్తే ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై దృష్టి పెట్టారు.
కరోనా పరిస్థితులపై సుప్రీంకోర్టు తీసుకున్న చొరవను ప్రశంసిస్తూ కేరళలోని త్రిసూర్ కేంద్రీయ విద్యాలయంలో 5వ తరగతి చదువుతున్న లిద్వినా జోసెఫ్.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాసింది.
బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలా? ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారా? కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారా? అయితే ఆధార్ తప్పనిసరిగా కావాల్సిందే. ఏ పనికైనా దేశంలో ఆధార్ మస్ట్. ఇప్పుడు టర్మ్ పాలసీ తీసుకోవాలంటే ఆధార్ తో పాటు మరో సర్టిఫికేట్ కూడా తప్పన�
కరోనా మహమ్మారి విలయం నుంచి దేశం కోలుకుంటోంది. కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఏప్రిల్ 2 తర్వాత తొలిసారి రోజువారీ కేసులు లక్షకు