Home » covid
కరోనా సంక్షోభం సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్(RIL) తన ఉద్యోగుల కోసం పెద్ద మనసు చేసుకుని పెద్ద ప్రకటన చేసింది. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు వచ్చే ఐదేళ్లపాటు రిలయన్స్ కంపెనీ ప్రతీనెల జీతం చెల్లిస్తూనే ఉంటుందని ప్రకటించిం�
కరోనా మహమ్మారి సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకూ అందరినీ పొట్టనబెట్టుకుంటోంది. వారికి వైద్యం అందించే డాక్టర్లను కూడా కరోనా బలి తీసుకుంటోంది. కష్టకాలంలో ప్రాణాలకు తెగించి కరోనా బాధితులకు డాక్టర్లు వైద్య సేవలు అందిస్తున్నారు. కరోనావైరస్
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు రూ.10లక్షలు పరిహారం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ పరిహారం నిబంధనల్లో ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. ఏదైనా ప్రభుత్వ బీమా లేని వారికి మాత్రమే పరిహారం ఇవ్వాలన్న నిబంధనన�
ఏపీలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది. ఓవైపు కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంటే ఇప్పుడు బ్లాక్ ఫంగస్ తోడైంది. బ్లాక్ ఫంగస్ రాష్ట్రంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కరోనా సోకకపోయినా బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్న వైనం కలవరానికి గురి చేస్తోంది. ర�
డీఆర్డీవో రూపొందించిన కరోనా మందు 2-డీజీ డ్రగ్ వినియోగంపై మార్గదర్శకాలు జారీ చేశారు. కొవిడ్-19 వైద్యంలో అత్యవసర వినియోగం కింద అనుమతించారు. మధ్యస్థ నుంచి తీవ్రస్థాయి లక్షణాలున్న కేసుల్లో మాత్రమే వినియోగించాలని చెప్పారు. పాజిటివ్గా గుర్తించ�
దేశంలో అప్పుడే కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందా? చిన్నారులపై మహమ్మారి ప్రతాపం చూపిస్తోందా? మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నలు తలెత్తున్నాయి.
దేశ ప్రజలను ఓ వైపు కరోనా మహమ్మారి హడలెత్తిస్తుండగా... మరోవైపు బ్లాక్ ఫంగస్ కేసులు దడ పుట్టిస్తున్నాయి. కొవిడ్ మహమ్మారి తీవ్రత కొద్దిగా తగ్గుముఖం పడుతున్నా.. బ్లాక్ ఫంగస్(మ్యూకర్ మైకోసిస్) మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది.
రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు వేసవి సెలవులను జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు తదితర అన్ని యాజమాన్యాల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లలో చదువుతున్న 1 నుంచి 10వ తరగతి
కరోనాను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ డ్రైవ్ ని ముమ్మరం చేశాయి. అందరికీ టీకాలు వేస్తున్నాయి. అయినా ఇంకా కొంతమంది అనుమానాలు, సందేహాలు, అపోహలు, భయాలతో టీకాలు తీసుకునేందుకు ముందుకు ర
కరోనా సంక్షోభం వేళ డబ్బుల కోసం కొందరు నీచానికి ఒడిగడుతున్నారు. డబ్బు మోజులో మరీ దిగజారిపోతున్నారు. ఏకంగా సాటి మనిషి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఎవడు ఎలా పోతే మనకెందుకు.. మనకు డబ్బులు వస్తున్నాయి అది చాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కొం