Home » covid
మనుషుల్లో మానవత్వం కనుమరుగు అవుతోంది. బంధువులే రాబందుల్లా వ్యవహరిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అత్తమామలు దారుణంగా వ్యవహరించారు. కోడలికి కరోనా అంటించడమే కాదు.. ఇంటి నుంచి బయటకు గెంటే
కొవిడ్ ధాటికి ప్రాణాలు కోల్పోయి అనాథలైన పిల్లలకు నెలకు రూ.1500 చొప్పున బాల్ సహాయతా యోజన పథకం కింద చెల్లించనున్నారు. వారికి 18ఏళ్లు వచ్చేవరకూ డబ్బులు చెల్లిస్తామని..
కరోనా రాకుండా ఉండాలంటే గంజాయి, మద్యం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అలవాటు లేని వారు..కూరలు, వంటల్లో రెండు మూతల మద్యాన్ని వేయాలని సూచించాడు. కరోనా..బీరోనా రాదని, దవఖానాకు పోవాల్సిన అవసరం లేదని నొక్కి చెప్పారు.
వ్యాక్సిన్ తీసుకునేందుకు యువత ఇంట్రెస్ట్ చూపించడం లేదు. వారి నుంచి పెద్దగా స్పందన లేదు. దీంతో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం సూపర్ ప్లాన్ వేసింది. వ్యాక్సినేషన్ను ప్రోత్సహించేందుకు భారీ బహుమతి ప్రకటించింది. టీకా వేయించుకోవడ
రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక. విశాఖపట్నం, హైదరాబాద్తో పాటు పలు మార్గాల్లో నడిచే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
జార్ఖండ్ లో జరిగిన ఓ ఘటన వైరల్ గా మారింది. బొకారోలో పంజాబ్ నేషనల్ బ్యాంకు మేనేజర్ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని ఆఫీసుకి రావడం చర్చనీయాంశంగా మారింది.
జూనియర్ డాక్టర్లు సమ్మెను విరమించారు. ప్రజా ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని వెల్లండించారు. సీఎం నుంచి సానుకూల స్పందన రావడంతో ఆందోళన విరమించడం జరిగిందన్నారు. అన్ని డిమాండ్లు నెరవేర్చకపోయినా..సీఎం సానుకూల స్పందనతో సమ్మెను విరమిం�
సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల జీతాలు పెరిగాయి. 15 శాతం జీతాలు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ. 70 వేల నుంచి రూ. 80 వేల 500కు పెంచింది. పెరిగిన శాలరీ ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది టీ సర్కార్.
తమ డిమాండ్లు తీర్చాలని సమ్మెలోకి వెళ్లిన జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. వారి డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సమ్మె విరమణపై 2021, మే 27వ తేదీ గురువారం సాయంత్రం జూడాలు ఓ ప్రకటన చేయనున్నారు.
తెలంగాణ సరిహద్దుల్లో మళ్లీ హైటెన్షన్ నెలకొంది. గద్వాల్ జిల్లా ఆలంపూర్ టోల్ గేట్ దగ్గర తనిఖీలు చేపట్టిన పోలీసులు ఏపీకి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అడ్డుకున్నారు.