Home » covid
ఆనందయ్య మందు ఎట్టకేలకు ప్రజల వద్దకు చేరింది. ప్రభుత్వం, కోర్టు నుంచి అనుమతులు రావడంతో వేగంగా పంపిణీకి ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఆనందయ్య K మందు పంపిణీకి కూడా ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. K మందు పంపిణీ చెయ్యడానికి ప్లాన్ చేస్
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం కొవిడ్ కర్ఫ్యూ ఎత్తేసింది. రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలు ఎ్తతేసినా ఆ 4జిల్లాల్లో మాత్రం కర్ఫ్యూ కొనసాగాలని నిర్ణయించింది. మీరట్, లక్నో, సహరాన్పూర్, గోరఖ్పూర్ లలో మాత్రమే సోమవారం నుంచి కర్ఫ్యూ కొనసాగనుంద�
Telangana Corona : గురువులపై కరోనా రక్కసి పంజా విసురుతోంది. దీంతో పదుల సంఖ్యలో ఉపాధ్యాయులు ప్రాణాలు విడుస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధ్యాయులు ఒక్కొక్కరుగా కరోనా కాటుకు బలవుతున్నారు. దీంతో వారి కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోతున్నాయి. మ�
కరోనా లక్షణాలతో భయపడి పరీక్షలు చేయించుకని..రిపోర్టులో నెగెటివ్ వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు.అలా పాజిటివ్ వచ్చి కోలుకున్నవారు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో పలు ర
దేశంలో కరోనా థర్డ్ వేవ్ రావడం తధ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ అన్నారు. ఇది
దేశంలో కరోనా కల్లోలం నేపథ్యంలో రైలు ప్రయాణం చేసే వారు కరువయ్యారు. ప్రయాణికులు లేక రైళ్లు వెలవెలబోతున్నాయి.
కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. అయినవారిని దూరం చేస్తోంది. ఆఖరికి.. చివరి చూపు చూసుకునే పరిస్థితి కూడా లేకుండా చేసింది.
సీఎం కేసీఆర్.. ఎల్లుండి కరీంనగర్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో కరీంనగర్ సివిల్ ఆస్పత్రిని సందర్శిస్తారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీయనున్నారు. తర్వాత స్థానిక వైద్యాధికార�
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనావైరస్ మహమ్మారి గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మానవాళిని వణికిస్తున్న కరోనా వైరస్ పుట్టుక గురించి తాను చెప్పిందే నిజమైందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆంక్షలు ఫలితాలు ఇస్తున్నాయి. సెకండ్ వేవ్ లో మన దేశంలో విలయతాండవం చేసిన కరోనావైరస్ మహమ్మారి.. క్రమంగా అదుపులోకి వస్తోంది.