Home » Covid19 positive
విద్యాసంస్థల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో కోవిడ్ బారిన పడుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ఒకే స్కూల్లో 85మంది విద్యార్థులు కరోనా బారిన పడటం సంచలనం రేపింది.
విద్యాశాఖ మంత్రికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావటంతో ఆమె సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు.
పెళ్లి అయిన ఓ కొత్త జంట చక్కగా హనీమూన్ కు వెళదామనుకున్నారు. కానీ వారి కలల్ని కరోనా కల్లలలు చేసింది. హనీమూన్ కు వెళదామని అన్ని ప్లాన్లు వేసుకున్నాక..ఆ కొత్త జంట ఐసోలేషన్ కు వెళ్లాల్సి వచ్చింది. పాపం ఆనందంగా పెళ్లిచేసుకున్న ఆ కొత్త దంపతులు ఊహి�
తమ వివాహ కలకు కరోనా వైరస్ అడ్డంకి కాబోదని ఓ జంట రుజువుచేసింది.
చిన్నా, పెద్దా అనే తేడా లేదు.. ధనిక, బీద అనే తారతమ్యం లేదు.. కరోనా దేశమంతా వ్యాపిస్తుంది. దేశంలో రోజురోజుకు కేసులు పెరుగుతుండగా.. లేటెస్ట్గా బీహార్ ముఖ్యమంత్రి నివాసంలో కరోనా వైరస్ ప్రవేశం జరిగింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మేనకోడలు కరోనా పా�