Home » CPI-CPM
అదానీ గ్రూప్ ప్రజల సొమ్మును కొట్టేసిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. అది మాములు విషయం అని కేంద్ర ప్రభుత్వం అంటోందని, ఆరోపణలు అన్నీ విదేశీ కుట్ర అని ఆర్ఎస్ఎస్ చెబుతోందని మండిపడ్డారు. ఇవాళ హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్