Home » CRACKDOWN
పన్ను ఎగవేత ఆరోపణలపై చైనా నటి జెంగ్ షువాంగ్కు 46 మిలియన్ యూఎస్ డాలర్లు(రూ.330కోట్లు) జరిమానా విధించింది చైనా ప్రభుత్వం.
మయన్మార్లో సెక్యూరిటీ దళాలు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన వారి సంఖ్య 300 దాటింది.
రెండు రోజుల భారత పర్యటన కోసం ఇవాళ(ఫిబ్రవరి-24,2020)ఉదయం అహ్మదాబాద్ లో అడుగుపెట్టిన అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్….అహ్మదాబాద్ లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంను ప్రదర్శించారు. అనంతరం స్టేడియంలో హాజరైన 1లక్షా 25వేలమ�
పౌరసత్వ చట్టానికి ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆందోళనలు,నిరసనలు ఉదృతంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీలో ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్