-
Home » Cracks in 753houses in Joshimath
Cracks in 753houses in Joshimath
Uttarakhand: జోషిమఠ్లో వర్షం.. పెరిగిన ప్రమాద తీవ్రత.. నరసింహ ఆలయంలో సీఎం పూజలు
January 12, 2023 / 11:09 AM IST
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి గురువారం ఉదయం జోషిమఠ్ లో పర్యటించారు. నరసింహ ఆలయంలో పూజలు చేశారు. బుధవారం రాత్రి నుంచి సీఎం ధామి జోషిమఠ్ లోనే ఉన్నారు. బుధవారం రాత్రి సహాయ శిబిరాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు.