Crest Strait

    నడి సముద్రంలో తగులబడ్డ ఓడలు : భారతీయులు మృతి 

    January 22, 2019 / 07:13 AM IST

    రష్యా  : నడి సముద్రంలో ప్రయాణిస్తున్న ఓడల్లో అగ్రిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 11మంది మృతి చెందారు. వీరిలో పలువురు భారతీయులు కూడా వున్నారు. చైనా, రష్యా దేశాల సముద్ర జలాలను విడదీసే క్రెచ్ స్ట్రెయిట్ జలసంధిలో రెండు ఓడలు తగులబడిపోయిన ఘటనలో

10TV Telugu News