Home » cricket game
2022 బర్మింగ్ హోమ్ ఎడిషన్లోకి క్రికెట్ మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. 24ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు కామన్వెల్త్లో క్రికెట్కు చోటు దక్కింది.
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఒక గ్రామంలో ఒకేసారి 35 మంది యువకులకు కరోనా సోకడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. వీరంతా కొద్దిరోజుల క్రితం క్రికెట్ మ్యాచ్ ఆడగా అక్కడ ఒకరి నుండి మరొకరికి ఇది వ్యాప్తి చెందినట్లుగా అధికారులు నిర్ధారించా�