cricket

    హర్బజన్ సింగ్ కు కరెంటు బిల్లు షాక్..ఎంతొచ్చిందో తెలుసా

    July 28, 2020 / 11:04 AM IST

    తన ఇంటికి వచ్చిన కరెంటు బిల్లు చూసి ప్రముఖ క్రికెటర్ హర్బజన్ సింగ్ షాక్ తిన్నాడు. సామన్యుడి నుంచి ప్రముఖుల ఇళ్లకు వస్తున్న కరెంటు బిల్లులు షాక్ ఇస్తున్నాయి. లక్షల రూపాయలు బిల్లులు వేస్తున్నారు. ఇటీవలే హీరోయిన్ తాప్సీకి రూ. 36 వేల కరెంటు బిల్ల

    క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. మే 22 నుంచి లీగ్‌ ప్రారంభం

    May 14, 2020 / 12:20 PM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వణికిస్తోంది. దీంతో కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించాయి. లాక్ డౌన్ కారణంగా

    ధోనీలా కీపింగ్ చేయాలంటే భయం వేస్తుంది: కేఎల్ రాహుల్

    April 27, 2020 / 12:50 PM IST

    టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ కీపింగ్ బాధ్యతలు తీసుకోవడం అంత సులువేం కాదని అంటున్నాడు కేఎల్ రాహుల్. అభిమానుల నుంచి ధోనీ స్థాయి అంచనాలు తట్టుకుని వికెట్ కీపింగ్ లో రాణించాలి.పరిమిత ఓవర్ల ఫార్మాట్లో చాలా కష్టంతో కూ�

    కరోనా ఎఫెక్ట్, ఇకపై బాల్ టాంపరింగ్ చట్టబద్ధం

    April 25, 2020 / 07:10 AM IST

    క్రికెట్ లో బాల్ టాంపరింగ్ తీవ్రమైన నేరం. బాల్ టాంపరింగ్ చేస్తూ దొరికితే కఠినంగా శిక్షిస్తారు. బాల్ టాంపరింగ్ చేస్తూ దొరికిన కొందరు తమ కెరీర్ ను కోల్పోయారు. సరిగ్గా రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్‌ స్మిత్, డేవిడ్‌ వార్నర్‌ బ�

    కరోనా ఎఫెక్ట్, ఈ ఏడాది ఐపీఎల్ కథ ముగిసినట్టే

    April 16, 2020 / 07:22 AM IST

    ఎట్టకేలకు ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ ఓ నిర్ణయానికి వచ్చింది. కరోనా కారణంగా 2020 ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ముగిసేలోగా

    ‘పాకిస్తానీ అనే ఐసీసీ బౌలింగ్ చేయకుండా నిషేధించింది’

    April 14, 2020 / 03:18 PM IST

    క్రికెట్ అనేది జెంటిల్‌మాన్ గేమ్.. అదీగాక టెస్టు క్రికెటం వైట్ యూనిఫామ్‌లో సరైన టైంకు లంచ్ బ్రేక్, టీ బ్రేక్ అన్ని టైంకు జరిగిపోతూ జెంటిల్‌మన్ కోడ్‌కు ఎక్కడా తగ్గరు. ఫుట్‌బాల్ ఆటకు మాదిరి ఎల్లో కార్డులు, రెడ్ కార్డులు ఉండవు. కారణం ఫిజికల్ అటా

    ప్రాణం పోదులే: క్రికెట్ ఆడకపోతే ఇంగ్లాండ్‌కు రూ.3వేల కోట్ల నష్టం

    April 2, 2020 / 09:22 AM IST

    కరోనా మహమ్మారి ధాటికి ప్రాణాలు కాపాడుకునేందుకు యావత్ ప్రపంచమంతా ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ఇంగ్లాండ్ క్రికెట్ రాబోయే వేల కోట్ల నష్టాన్ని తల్చుకుని లబోదిబోమంటుంది. రిపోర్టుల ప్రకారం.. కరోనా ప్రభావం తగ్గకపోతే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్

    ‘ధోనీ సైలెంట్‌గా రిటైరైపోతాడు’

    March 22, 2020 / 02:16 AM IST

    టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సైలెంట్‌గా రిటైరైపోతాడని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అంటున్నాడు. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు-నవంబరులో జరగనున్న టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కించుకోవడం కష్టమే అని గవాస్కర్ అభిప్రాయం. 

    చీరకట్టి క్రికెట్ ఆడిన మిథాలీ రాజ్

    March 5, 2020 / 05:54 PM IST

    మహిళా క్రికెట్‌లో టీమిండియా మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. సుదీర్ఘ కాలం భారత మహిళల క్రికెట్‌కు మూలస్థంభంలా నిలిచారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగారు. ఎందరో మహిళా క్రీడాకారులకు  ఆమె స్ఫూర్�

    అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా స్పిన్నర్ రిటైర్మెంట్

    February 21, 2020 / 06:58 AM IST

    టీమిండియా స్పిన్నర్.. హైదరాబాదీ ప్రగ్యాన్ ఓఝా శుక్రవారం ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్ అరంగ్రేటం చేసిన ప్రగ్యాన్.. 16ఏళ్ల పాటు క్రికెట్ లో కొనసాగాడు. 2013నుంచి అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు.

10TV Telugu News