Home » cricket
టీమిండియా మరో మ్యాచ్ చేజార్చుకుంది. ఆఖరి మ్యాచ్ గెలిచి పరువు నిలబెట్టుకుంటుందన్న ఆశలు ఆవిరి చేసింది. కేఎల్ రాహుల్ సెంచరీకి మించిన స్కోరుతో రాణించినా.. మ్యాచ్ నిలబెట్టుకోలేకపోయింది. టీ20 పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది న్యూజిలాండ్. సిరీస్�
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. క్రికెట్ లెజెంట్ సచిన్,సిక్సర్ల హీరో యువరాజ్ సింగ్ మళ్లీ గ్రౌండ్ లో అడుగుపెటుతున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ టెండూల్కర్, ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఆదివారం(ఫి
ఆక్లాండ్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్లో న్యూజిలాండ్ 22పరుగుల వ్యత్యాసంతో విజయాన్ని చేజిక్కించుకుంది. టీ20సిరీస్ గెలుచుకున్న భారత్.. కివీస్కు వన్డే సిరీస్ ను అప్పజెప్పినట్లు అయింది. ఇప్పటికే రెండు వన్డేలను ఓడిన భారత్.. మూడో వన్డేను నామ�
ఆస్ట్రేలియా యువ క్రికెటర్ మార్నస్ లబుషేన్ పై టీమిండియా లెజెండ్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. లబుషేన్ ప్రతిభను సచిన్ కొనియాడాడు. అతడి
టీ20 పరాజయం తర్వాత న్యూజిలాండ్ పట్టుదలతో కనిపిస్తుంది. వన్డే సిరీస్లో తొలి మ్యాచ్ నుంచి భారత్పై అస్త్రాలు సంధిస్తోంది. ఈ క్రమంలోనే హామిల్టన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది కివీస్. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(32), పృ
న్యూజిలాండ్, టీమిండియా మధ్య టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. అయితే మూడు వన్డే మ్యాచ్లకు ముందు మాత్రం టీమిండియాకు, కివీస్కు రెండు జట్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మూడు వన్డే మ్యాచులకు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ దూరం అవగా.. ఇప్పుడు కివీస�
న్యూజిలాండ్ టూర్ అందులోనూ ఐదు T-20లంటే పోటాపోటీగా సాగుతుందని అనుకున్నారు. రిజల్ట్ మాత్రం… ఇండియా చితకొట్టింది. వరుసగా మూడు మ్యాచుల్లో లాస్ట్ ఓవర్ లోనే గెలిచింది. మూడు సార్లు.. గెలవలేదని అనుకున్న ప్రతిసారీ….మేజిక్ చేశారు. హిస్టరీ క్రియే�
అదేం విచిత్రమో కానీ.. న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకి సూపర్ ఓవర్(Super Over) ఫోబియా పట్టుకుంది. సూపర్ ఓవర్ శాపంగా మారింది. సూపర్ ఓవర్ ఫోబియా(Super Over Phobia) కివీస్ జట్టుని ఏడిపిస్తోంది. అందులో నుంచి న్యూజిలాండ్(Newzealand) బయటపడలేకపోతుంది. వరుసగా ఓటములే ఎదురవుతున్న�
దేనిపైనైనా ఇష్టం ఉంటుంది కానీ, క్రీడలంటే మాత్రం అంతకుమించిన ఫీలింగ్. టీవీ ముందు కూర్చొనే కేకలు పెట్టే వాళ్లు ఉంటే.. ఇక స్టేడియంలో ఉన్న వాళ్ల రెస్పాన్స్ ఎలా ఉంటుంది. ఓ పక్కన టార్గెట్ కళ్ల ముందు కనపడుతూ ఉంటుంది. మరో వైపు ప్లేయర్ల పర్ఫార్మెన్స్
టీమిండియాలో ఆంధ్ర ప్లేయర్ వికెట్ కీపర్-బ్యాట్స్మన్ చోటు కొట్టేశాడు. ఆస్ట్రేలియాతో రాజ్కోట్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో కేఎస్ భరత్ అనే యువ క్రికెటర్ను స్టాండ్ బై వికెట్ కీపర్ గా జట్టు మేనేజ్మెంట్ తీసుకుంది. మొదటి వన్డేలోనూ గాయం కా