Home » cricket
టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఎంటర్టైనర్ అయిపోయాడు. అస్సాంలోని గువాహటి వేదికగా జరగాల్సి ఉన్న తొలి టీ20 రద్దు అయింది. భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానులంతా నిరుత్సాహానికి గురవుతున్నారనుకున్నారో ఏమో.. భజ�
క్రికెట్ అంటే పూర్తిగా ఫిట్గా ఉంటే ఆడగలిగిన ఆట.. అయితే కాళ్లు లేకపోయినా ఎంతో ఇన్స్పిరేషన్ ఇస్తూ రెండు కాళ్లు లేని ఓ చిన్నవాడు ఆడుతున్న క్రికెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ దివ్యాంగ బాలుడు కాళ్లు చచ్చుబడిపోయినా మొక్కవోని దీక్�
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సంప్రదాయ క్రికెట్ను తప్పనిసరిగా కుదించాలనే యోచనలో ఉంది. అంతా అనుకున్నట్లు జరిగితే 2023 నుంచి ఐదు రోజుల ఆట కాస్తా నాలుగు రోజులకే పరిమితం కానుంది.అంటే మరో మూడేళ్ల తర్వాత నాలుగు రోజుల టెస్టులే కనిపించే అవకాశము
వరల్డ్ కప్ విజేత.. భారత సూపర్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనీ.. కెప్టెన్ ఆఫ్ ద వన్డే టీమ్ ఘనత సాధించాడు. ఈ దశాబ్దంలో అద్భుతంగా రాణించిన క్రికెటర్లతో 11మంది జట్టును ఎంపిక చేయగా అందులో ధోనీ కెప్టెన్ అయ్యాడు. 2011 వరల్డ్ కప్ టీంలో ఆడిన ధోనీ వికెట్ కీపింగ్ బా�
అంతర్జాతీయ క్రికెట్లో అగ్రజట్లుగా దూసుకెళ్తున్న ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డు (ఐసీసీ)కి షాక్ ఇవ్వనున్నాయి. అక్టోబరులో జరిగిన సమావేశంలో మరో 50ఓవర్ల ఫార్మాట్ను మొదలుపెట్టాలని ఐసీసీ నిర్ణయించింది. ఐసీసీ పూచర్ ట
పరుగుల యంత్రం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే మెరుగైన రికార్డును సాధించాడు భారత ఓపెనర్ రోహిత్ శర్మ. ఈ సంవత్సరం మాత్రమే కాదు వరుసగా ఏడో ఏడాది అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచాడు. వెస్టిండీస్తో ఇటీవల వైజాగ్లో ఆడిన రెండో వన్డేల�
మహేంద్ర సింగ్ ధోనీ…క్రీడాభిమానులకు ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన విధ్వంసకర బ్యాటింగ్,అధ్భుతమైన నాయకత్వ లక్షణాలతో టీమిండియాను ముందుకుతీసుకెళ్లిన విధానంతో క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తిగా నిలిచాడు ఈ జార్ఖ
టీమిండియా-వెస్టిండీస్ల మధ్య జరిగిన మ్యాచ్లో భారత్ 8వికెట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన 287పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రీ ప్లేలో జడేజా రనౌట్ క్లియర్ గా కని�
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ విజయం సాధించింది భారత్. మూడు టీ20లు, రెండు టెస్టుల్లో భాగంగా భారత పర్యటనకు వచ్చిన బంగ్లాను బోల్తా కొట్టించింది. కనీస పోరాటం చూపించలేకపోయిన బంగ్లాదేశ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. �
రెండో రోజు ఆటలోనూ బంగ్లాపై ఆధిక్యం కొనసాగించింది భారత్. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. విరాట్ కోహ్లీ సెంచరీకి మించిన స్కోరుతో రికార్డులు కొల్లగొట్టాడు. కోహ్లీతో పా�