Home » cricket
హర్యానా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో బీజీ బీజీగా గడిపి… బీజేపీ మీద తీవ్ర విమర్శలు చేసిన ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాస్త టైం చిక్కగానే బ్యాట్ పుచ్చుకుని క్రికెట్ ఆడారు. ఆయన క్రికెట్ ఆడింది ఢిల్లీలోని గల్లీలోనో, ఏ పెద్
టీమిండియాలో అనుభవశాలి. సాటిలేని వికెట్ కీపర్గా కెరీర్ కొనసాగిస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చుట్టూనే ప్రస్తుత భారత క్రికెట్ తిరుగుతోంది. ఈ క్రమంలో అతని రిటైర్మెంట్పై సర్వత్రా సందేహాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే బీసీసీ�
బీసీసీఐ ప్రెసిడెంట్గా ఎన్నిక కాబోతున్న టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఇంకా అధికారికంగా ప్రెసిడెంట్ పదవి చేపట్టకపోయినా దాదాపు ఖరారు అయిపోవడంతో అతనిని ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్-పాక�
కెప్టెన్ కూల్ గా రాణించడం వెనుక ఉన్న అసలు రహస్యాన్నిబయటపెట్టాడు మహేంద్ర సింగ్ ధోని. తాను కూడా మనిషినే.. అందరిలాంటివాడినేనని, తనకు కూడా భావోద్వేగాలు ఉంటాయని, సామాన్యుడిలానే ఆలోచిస్తానన్నారు మహీ. అయితే నెగిటీవ్ ఆలోచనలను నియంత్రించే విష
టీమిండియా మాజీ కెప్టెన్, ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో కలిసి ప్రయాణించనున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 సీజన్లో అద్భుతంగా రాణించిన పంజాబ్, 2014లోనూ ఫైనల్ వరకూ వెళ్లింది. ఎన్నాళ్లుగానో ట్రోఫీని అందుకోవాలనే కల అందని ద్రాక
విశాఖ వేదికగా ఐదో రోజు టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా,సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. అయితే రప్రాంత నగరాలకు ఉగ్రముప్పు ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించడంతో విశాఖలో హైఅలర్ట్ కొనసాగుతుంది. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అప్రమత్తమైన పోలీసులు. విశాఖ�
కోహ్లీ సేనకు బీసీసీఐ గుడ్ న్యూస్ ప్రకటించింది. విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించిన టీమిండియాకు డబుల్ హ్యాపీనెస్ ఇచ్చింది. విదేశీ పర్యటనలో జీతాలను డబుల్ చేస్తున్నట్లు ప్రకటించిన అంతకుముందున్న జీతాన్ని రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించడం
సొంతగడ్డపై భారత బౌలర్లు విజృంభించారు. సఫారీలను 149 పరుగులకే కట్టడి చేశారు. తొలి టీ20 రద్దు తర్వాత భారీ అంచనాలతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 5 వికెట్లు నష్టపోయి 150 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఈ క్రమంలో దీపక్ చాహర్ 2 వికెట్లు పడగొట్టగా, నవదీప్ స
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీసమేతంగా కలిశారు. వారితో పాటుగా ఆ కార్యక్రమంలో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా పాల్గొన్నారు. ఫిరోజ్ షా కోట్లా స్టేడియానికి అరుణ్ జైట్లీ స్టేడియం అని పేరు పెడుతున్న సంద�
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ అనంతపురం వచ్చాడు. గురువారం అనంతపురంలో ఉన్న ఆర్డీటీ క్రికెట్ స్టేడియాన్ని సందర్శించాడు. కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామానికి వెళ్తూ దారి మధ్యలో ఉన్న స్టేడియం పరిశీలించాడు. క్�