cricket

    బీసీసీఐ కామెంట్: ఆస్ట్రేలియా క్రికెట్ బ్లాక్ మెయిల్ చేస్తుంది

    April 27, 2019 / 10:51 AM IST

    బీసీసీఐ.. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. మే6 నుంచి మే11వరకూ మహిళా ఐపీఎల్‌ నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే దేశీ ప్లేయర్లతో పాటు విదేశీ క్రికెటర్లను కలిపి 3 జట్లను ఏప్రిల్ 26 శుక్రవారం ప్రకటించింది. వ

    ఆ నలుగురూ : అర్జున అవార్డు ఎంపిక లిస్ట్ లో క్రికెటర్లు

    April 27, 2019 / 10:22 AM IST

    ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు భారత క్రికెట్ జట్టు నుంచి నలుగురిని ప్రతిపాదించింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ). టీమిండియా ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, మహిళా క్రీడాకారిణి, లెగ్‌స్పిన్నర్

    అన్నింటితో పాటు టీమిండియా ఒకటి అంతే.. : పాక్ కెప్టెన్

    April 22, 2019 / 01:43 PM IST

    వరల్డ్ కప్ 2019 రాబోతున్న క్రమంలో జట్ల మధ్య సవాళ్లు మొదలైయ్యాయి. పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ప్రపంచ నెం.1 జట్టు అయిన టీమిండియాను అన్నింటితో పాటు అదొకటి అనే రీతిలో మాట్లాడి తూలనాడాడు. ఇప్పటికే వరల్డ్ కప్‌లో పాల్గొనదలచిన జట్లు తమ స్క్వాడ్‌�

    వరల్డ్ కప్‌కు పాకిస్తాన్ జట్టు ప్రకటన, అమీర్‌కు మొండిచేయి

    April 18, 2019 / 02:03 PM IST

    ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న 2019 వరల్డ్ కప్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. మే 23నుంచి జరగనున్న అంతర్జాతీయ టోర్నమెంట్‌కు   సర్వం సిద్ధం కావడంతో 15మంది కూడిన జట్టును విడుదల చేసింది. ప్రపంచ కప్‌లో ఆడాలని ఎన్నో కలలు కన్న మొహ�

    వరల్డ్ కప్ జట్టులోకి అంబటి.. పంత్‌లు

    April 17, 2019 / 10:56 AM IST

    ఐసీసీ వరల్డ్ కప్ 2019కు భారత్ తరపు నుంచి 15 మందితో కూడిన జాబితాను ఏప్రిల్ 15 సోమవారం ప్రకటించింది. జట్టులో రిషబ్ పంత్.. అంబటి రాయుడులకు స్థానం ఇవ్వలేదని తీవ్ర విమర్శలు వినిపించాయి. వారందరికీ ఆశ్చర్యపరుస్తూ పంత్.. అంబటి రాయుడులను ప్రత్యేక పద్ధతి ద్�

    బీసీసీఐకి గంగూలీ రాజీనామా.. ?

    April 17, 2019 / 10:44 AM IST

    టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐలో తాను నిర్వహిస్తోన్న కీలక పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.

    ఈ సారి ఐపీఎల్ మ్యాచ్‌లు జమ్మూ కశ్మీర్‌లో..: గంభీర్

    April 12, 2019 / 01:35 PM IST

    ఈ సారి ఐపీఎల్ మ్యాచ్‌లను జమ్మూ కశ్మీర్‌లో నిర్వహించే అవకాశాలున్నాయని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ వ్యాఖ్యానించాడు. 

    భారత్‌లో INDvAUS వన్డే మ్యాచ్.. ఎప్పుడంటే..

    April 12, 2019 / 12:49 PM IST

    ప్రపంచమంతా ఆశగా ఎదరుచూస్తోన్న వరల్డ్ కప్ టోర్నీ ముగియకముందే భారత్ ఆడాల్సిన మ్యాచ్‌ల గురించి చర్చిస్తోంది బీసీసీఐ.

    యాక్సిడెంట్ లో మహిళా క్రికెటర్ మృతి

    April 8, 2019 / 05:00 AM IST

    దక్షిణాఫ్రికా జట్టు మాజీ మహిళా క్రికెటర్ ఎల్రిసా థెనిస్సేన్ ఫోరీ(25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నార్త్ వెస్ట్ ప్రాంతంలో జరిగిన యాక్సిడెంట్ లో క్రికెటర్ ఆమె కూతురితో సహా మృతి చెందినట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ నిర్దారించింది. క్రికెట్ సౌ�

    వచ్చాడు.. వెళుతున్నాడు: మలింగకు ఐపీఎల్ నుంచి బ్రేక్

    April 2, 2019 / 01:06 PM IST

    ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ మొదలైనప్పటి నుంచి ముంబై ఇండియన్స్ తరపున ఆడాల్సి ఉన్న లసిత్ మలింగ తొలి మ్యాచ్‌కు దూరంగానే ఉన్నాడు.

10TV Telugu News