Home » cricketer shikhar dhawan
టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ సతీమణి అయేషా ముఖర్జీకి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు కఠిన ఆదేశాలు జారీచేసింది. ధావన్పై ఎప్పుడు, ఎక్కడా పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.