Home » crime
ఛత్తీస్గఢ్లోని కొరియా జిల్లాలో ఓ 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు ఆమెను హరియాణాలోని ఓ వ్యక్తి(35)కి అమ్మేశారు. ఆ బాలికను కొనుగోలు చేసిన ఆ వ్యక్తి ఆమెపై పలుసార్లు అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటనపై పోలీసులు ఇవాళ మీడియాకు వివరాలు తెలిపారు.
బైకుపై వచ్చిన ఇద్దరు యువకులు 17 ఏళ్ల ఓ అమ్మాయిపై యాసిడ్ పోసి పారిపోయారు. ఈ దారుణ ఘటన పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో కలకలం రేపింది. ఆమెను ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి ఎలా ఉందన్న విషయం తెలియాల్సి ఉంది. ఇవ�
Crime News: ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి, కొట్టి చంపేశారు ఓ మిల్ లో పని చేసే కార్మికులు. ఆ యువకుడు దొంగతనాలకు పాల్పడుతున్నాడని కార్మికులు అనుమానించడమే ఇందుకు కారణం. తమిళనాడులోని తిరుచ్చి-మధురై హైవేలోని మణిగండం అనే గ్రామంలోని మిల్ లో ఈ దారుణ ఘటన చోట
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కీచకపర్వం
కోపం వచ్చినప్పుడల్లా శ్రద్ధ తలతో మాటలు..సైకో అఫ్తాబ్
విశాఖ ఎర్రమట్టి దిబ్బల దగ్గర కిడ్నాప్ కలకలం
తండ్రి ఏ పనీ చేయడు.. ప్రతిరోజు తాగి వచ్చి అమ్మను, అక్కను కొడుతుంటాడు. తాగుడికి డబ్బులు ఇవ్వాలని వేధిస్తుంటాడు. దీంతో ఓ బాలుడు విసిగిపోయాడు. తన తండ్రిని ఎలాగైనా చంపేసి, తన తల్లికి, అక్కకు అతడి నుంచి విముక్తి కలిగించాలని భావించాడు. చివరకు తల్లి, �
స్నేహితుడి మీద కోపంతో అతడి నాలుగేళ్ల కుమారుడిని చంపేశాడో వ్యక్తి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో చోటుచేసుకుంది. ఓ సంస్థ నుంచి తన పేరును తొలగించాడని ఓ వ్యక్తిపై బంటి (23) అనే యువకుడు పగ పెంచుకున్నాడు. అతడిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని బం�
హైదరాబాద్ ఉప్పల్లో దారుణం.. ఆస్తి కోసం అమానుషం
కొందరు యువకులు అర్ధరాత్రి సమయంలో రోడ్డు పక్కన ఘర్షణకు దిగారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆ యువకులకు అక్కడ నివాసం ఉండే పశుపతి నాథ్ సింగ్, ఆయన కుమారుడు రాజన్ సింగ్ చెప్పారు. దీంతో ఆ తండ్రీకొడుకులపైకి 17 మంది దూసుకు వచ్చి ఇష్టం వచ్చినట్లు �