Home » crime
తమిళనాడు పోలీసులు మృతుడి ఫోనులోని డేటాను పరిశీలించారు. షర్మిల అనే టీచర్ కు అతడు ప్రతిరోజు ఫోను చేసేవాడని, ప్రతిరోజు వారిద్దరు చాటింగ్ చేసుకునే వారని గుర్తించారు. అలాగే, టీచర్, ఆ విద్యార్థి సన్నిహితంగా ఫొటోలు దిగినట్లు పోలీసులు తెలుసుకున్న�
‘నిన్ను రేప్ చేస్తాం’ అంటూ ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ కి సామాజిక మాధ్యమాల ద్వారా బెదిరింపులు వస్తున్నాయి. హిందీ బిగ్ బాస్ షోలో సినీ దర్శకుడు సాజిద్ ఖాన్ను తీసుకోవడంపై స్వాతి ఆగ్రహం వ్యక్తం చేయడమే అందుకు కారణం. తాజాగా, కేంద్ర
అతడు బతకడానికి హైదరాబాద్ వచ్చి పాత సామన్లు సేకరించే వ్యాపారం చేసుకుంటున్నాడు. అతడి వద్ద అతి భారీగా డబ్బు ఉందన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. అతడి వద్ద దొరికన డబ్బు చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్ వద్ద పో�
సమాజంలో మృగాళ్ల నుంచి బాలికలకే కాదు.. బాలురకూ రక్షణ లేకుండాపోతోంది. ఢిల్లీలో 12 ఏళ్ల బాలుడిపై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి, కర్రలతో దారుణంగా కొట్టి చంపేందుకు యత్నించి, వదిలేసి వెళ్లిపోయారు. బాధిత బాలుడి ప్రైవేటు భాగాల్లో మృగాళ్లు రాడ్ కూ�
‘‘నేను ఎమ్మెల్యే రాజాసింగ్ మేనల్లుడిని. ఇప్పుడు మతం మారాను. అప్పట్లో నా పేరు శివ సింగ్.. ఇప్పుడు మొహమ్మద్ సిద్ధిఖీ’’ అంటూ ఓ యువకుడు వీడియో తీసుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్ళింది. దీంతో ఆ
టీవీ సౌండు విషయంలో అత్తాకోడళ్ళు గొడవపడ్డారు. చివరకు కోడలు చేసిన పని అందరినీ విస్మయానికి గురి చేసింది. టీవీ సౌండు తగ్గించాలని చెప్పినందుకు అత్త కుడి చేతి మూడు వేళ్ళను కొరికేసింది ఓ కోడలు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానె జిల్లా అంబర్ నాథ్ లో చోటు చే�
భర్త వేరే మహిళతో ఉంటూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడాన్ని భార్య తట్టుకోలేకపోయింది. కనీసం పిల్లల బాగోగులు కూడా చూసుకోకుండా బాధ్యత మరచి ప్రవర్తిస్తున్న భర్తకు పలుసార్లు నచ్చజెప్పింది. అయినా మార్పురాకపోవటంతో క్షణికావేశంతో భర్త తలపై వేడినూన�
మామయ్య చెంపలపై కొడుతూ రెచ్చిపోయింది కోడలు. సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఆ కోడలు నిర్వాకం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. దీంతో ఆమెపై పోలీసు అధికారులు ఆమెపై చర్యలు తీసుకున్నారు. తన తల్లితో కలిసి మామయ్యతో గొడవ పడింది ఆ పోలీసు కోడలు. ఢ�
ఉత్తరప్రదేశ్ లోని జాలౌన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన జాలౌన్ పోలీసు అధికారులు కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశామని తెలిపారు. హోం గార్డుపై కూడా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని వివరించారు. నడిరోడ�
మహారాష్ట్రలో ఇద్దరు యువకులు 14 ఏళ్ళ ఓ అమ్మాయిని చంపి, ఆమె మృతదేహాన్ని దుప్పటితో కప్పి, బ్యాగులో కుక్కారు. అనంతరం ఆ సూట్ కేసును పాల్గర్ లోని వసయీ ప్రాంతంలోని ముంబై-అహ్మదాబాద్ రహదారి పక్కన నాయిగావ్ బ్రిడ్జికి సమీపంలో పడేశారు. దీనిపై కేసు నమోదు �