Home » crime
నలుగురు పిల్లలను బావిలో పడేసింది ఓ తల్లి. దీంతో వారు నలుగురు మృతి చెందారు. ఆ తర్వాత ఆమె కూడా బావిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషాద ఘటన రాజస్థాన్లోని అజ్మెర్ జిల్లాలోని మంగళియావాస్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది
అత్యాచారానికి పాల్పడ్డ మహిళ(19)పైనే రెండేళ్ల క్రితం అదే నిందితుడు అత్యాచారం చేశాడు. అప్పుడు సదరు మహిళ మైనర్(17). నేర నిరూపన కావడంతో 2020లో జైలు పాలయ్యాడు. ఈమధ్యే బెయిల్పై బయటికి వచ్చాడు. అనంతరమే అదే మహిళపై తన స్నేహితుడి సాయంతో మరోసారి అత్యాచారం చే
ఉద్యోగం నుంచి తొలగించారన్న కోపంతో లగ్జరీ ఇళ్ళను ఎక్స్కవేటర్తో కూల్చేశాడు ఓ వ్యక్తి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానిక వ్యక్తి ఒకరు స్మార్ట్ఫోన్లో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. కెన�
ఓ బాలుడు వాషింగ్ మిషన్లో విగతజీవిగా కనపడ్డాడు. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్లో చోటుచేసుకుంది. తమ కుమారుడు కనపడకుండా పోయాడని అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన మూడు గంటలలోపే అతడి మృతదేహం వాషింగ్ మిషన్లో ల�
ఓ వ్యక్తిని చంపి, అతడి మృతదేహాన్ని ఫ్రిజ్లో కుక్కి పెట్టారు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు మీడియాకు వివరాలు తెలిపారు. ఫ్రిజ్లో మృతదేహాన్ని గుర్తించిన ఓ మహిళ గ
Delhi: జగ్జీత్ సింగ్, జస్విందర్ కౌర్ అనే ఇద్దరు వ్యక్తులు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 45 తుపాకులతో కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డారు. వారిద్దరు భారతీయులేనని అధికారులు తెలిపారు. ఆ గన్స్ అన్నీ నిజమైన తుపాకులేన�
తాగుబోతు భర్తను పోలీస్ స్టేషన్ నుంచి విడిపించి ఇంటికి తీసుకెళ్ళడానికి ఓ మహిళ దేవత పేరుతో పోలీసులను భయపెట్టడానికి యత్నించింది. తాను సాక్షాత్తు దుర్గాదేవతనని, తన భర్తను విడిచిపెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హె
లుంగీ కట్టుకుని, కనీసం చొక్కా కూడా వేసుకోకుండా కత్తితో పాఠశాలకు వెళ్ళి ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. టీచర్ను బెదిరించి రెచ్చిపోయాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బిహార్లోని అరారియాలో ఈ ఘటన చోట�
Bihar: బిహార్లో ఆరేళ్ళ విద్యార్థిని ఓ ట్యూషన్ టీచర్ కర్రతో తీవ్రంగా కొట్టిన దృశ్యాలు ఇటీవల దేశ వ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ టీచర్ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున డిమాండ్ వ�
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ న్యాయవాది హెచ్.సారస్వత్ను చంపేస్తామంటూ కొందరు దుండగులు ఓ లేఖ పంపారు. పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే సారస్వత్కు పడుతుందని ఆ లేఖలో హెచ్చరించారు. మూసేవాలా హత్య కేసులో ప్రధాన