Home » crime
కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో ఓ బాలిక అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. న్యూ మిలీనియం పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న అఖిల అనే బాలిక హాస్టల్లో ఉంటోంది. నిన్న తెల్లవారుజామున 2 గంటలకు ఆమె అస్వస్థతకు �
విజయవాడలో అపహరణకు గురైన చిన్నారి కేసు సుఖాంతమైంది. విజయవాడ రైల్వే స్టేషన్లోని పదో నంబర్ ప్లాట్ ఫాంపై ఈ నెల 8న తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న ఓ పాప అపహరణకు గురైన విషయం తెలిసిందే.
ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుని, ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తోంది. అయితే, ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు తోటి ఉద్యోగి. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకురాలు నురూప్ శర్మతో పాటు ఆ పార్టీకి చెందిన నవీన్ కుమార్ జిందాల్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) జనరల్ సెక్రటేరియట్ చేసిన ప్రకట
మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బీజేపీ నాయకురాలు నురూప్ శర్మతో పాటు ఆ పార్టీ నేత నవీన్ కుమార్ జిందాల్ను ఆ పార్టీ అధిష్ఠానం సస్పెండ్ చేసింది.
ప్రమాదకర రసాయనాలతో పాలు తయారు చేస్తూ వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు వ్యాపారులు. గుట్టుచప్పుడు కాకుండా కల్తీ పాలను తయారు చేసి, విక్రయించి సొమ్ము చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇటువంటి ఘటన�
Uttar Pradesh Violence: ఉత్తరప్రదేశ్లో మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓ వర్గం వారు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుండడంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు మరిన్ని వివరాలను మీడియాకు వివరిం
విజయవాడలో రెండు సంఘటనలు జరిగాయి. ప్రియురాలు మందలించిందని రౌడీ షీటర్ ఆత్మహత్య చేసుకోగా.... అతనికి చెందిన రెండు గ్రూపుల్లో జరిగిన గొడవలో ఒక పుట్ బాల్ ప్లేయర్ హత్యకు గురయ్యాడు.
పిల్లలకు తల్లిని మించిన రక్షణ, ప్రేమ ఎక్కడా దొరకదని అంటారు. తన ప్రాణాలను బలి ఇచ్చి అయినా సరే తన పిల్లలను కాపాడుకోవాలనుకుంటుంది తల్లి. అయితే, అమ్మతనానికే మచ్చ తెచ్చేలా వ్యవహరించింది ఓ మహిళ.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కుమారుడిని ఘోరంగా చంపాడో తండ్రి. కన్న కొడుకును చెరువులో ముంచి చంపేసి, అనంతరం ఇంటికి వచ్చి తనకు ఏమీ తెలియనట్లు నటించాడు.