Home » crime
వింద్యాచల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడి పేరు రాజేష్దర్ దూబే (50). బంధువు వివాహానికి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం మిర్జాపూర్ వెళ్లాడు. అనంతరం సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి బొలేరో కారు మాట్లాడుకుని స్వగ్రామానికి తిరుగు ప్రయ�
బంగారు మైసమ్మ గుడి కేంద్రంగానే ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగింది. తరచూ అప్సరకు వాట్సప్ ద్వారా మెసేజులు పంపేవాడు పూజారి.
ఎమ్మెల్యే చిన్నయ్య లైంగిక వేధింపులకు గురిచేశారని ఆరోపిస్తూ ఆమె ఇటీవల ఢిల్లీలోని తెలంగాణ భవన్ పార్కింగ్ ఏరియాలో విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం విదితమే.
ఈ దాడిలో చిన్నారులు సహా పలువురికి గాయాలయ్యాయి.
దీనిపై మా పార్టీ అధినేత చంద్రబాబు కోరిన విదంగా కేంధ్ర దర్యాప్తు సంస్థతో నిస్పక్షపాతంగా విచారన చేయించాలని డిమాండ్ చేస్తున్నాం. మీ దర్యాప్తు పై మాకు నమ్మకం లేదు. చంపిన తర్వాత నిందితుడి కుటుంబ సభ్యులు మృతురాలి కూతురిపై దాడి చేసి నిందితున్ని �
కాంపౌండర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన సంజీవ్ జీవా చివరికి అండర్ వరల్డ్లో మునిగిపోయాడు. బాగ్పత్ జైలులో శిక్ష అనుభవిస్తూ 2018లో హత్యకు గురైన మున్నా బజరంగీకి కూడా సంజీవ్ సన్నిహితుడని అంటారు. ఉత్తరప్రదేశ్లో ఈ మధ్య తరుచూ ఇలాంటి దాడులు జరుగ
ఆదివారం జిల్లాలోని కకోషి గ్రామంలో స్థానిక పాఠశాల ప్లేగ్రౌండ్లో కొంత మంది క్రికెట్ ఆడుతుండగా ఒక పిల్లాడు (దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి) బంతి తీసుకెళ్లాడని ఆరోపిస్తూ తీవ్రంగా బెదిరించారు. అతడిపై సామాజికపరమైన దూషణలు తీవ్రంగా చేశా�
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటికే 300కి పైగా మృతి చెందినట్లు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. మూడు రైళ్లు ఢీకొనడం తీవ్ర విస్మయాన్ని కలిగిస్తోంది.
దేశంలో ఎక్కడ వందేభారత్ రైలు ప్రారంభోత్సవం జరిగినా అక్కడికి వెళ్లి జెండా ఊపే మోదీ, ఒడిశా ప్రమాదంపై ప్రకటన చేసి ఊరుకున్నారని మండిపడుతున్నారు. ప్రజా సంక్షేమం విషయంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందని విమర్శిస్తున్నారు.
ఈ దారుణం ఇంతటితో ఆగలేదు. అప్పటికే రెండు రైళ్లు ప్రమాదంలో ఉండగా.. పక్కనున్న ట్రాక్ మీద నుంచి దూసుకువచ్చిన గూడ్స్ రైలు ఒకటి ట్రాక్ మీద ఉన్న కోరమాండల్ కోచ్లను ఢీకొట్టింది. అప్పటికే ప్రమాదానికి గురైన రెండు ప్యాసింజర్ రైళ్లను గూడ్స్ రైలు సైతం ఢ�