Home » crime
అయితే ఈ ఘటన అక్కడి వీధిలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. విషయం తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.
వచ్చే వారం సెలవులపై విద్యాశాఖ అధికారులకు సెలవులను నిషేధిస్తూ బీహార్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా విద్యాశాఖాధికారులు, జిల్లా ప్రోగ్రాం అధికారులు, ఇతర అధికారుల లీవ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్న
అగంతకులు ఉపయోగించిన వాహనాలను సమీప గ్రామంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ నేత క్రిపాల్ జఘిన హత్యకు ప్రతీకారంగానే కుల్దీప్ను ప్రత్యర్థి వర్గం మట్టుబెట్టినట్టు పోలీసులు చెబుతున్నారు.
స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆటోలో ఉన్న ప్రయాణికులను రక్షించి జిల్లా ఆసుపత్రికి తరలించగా, వారిలో ముగ్గురు మృతి చెందారు. మరికొందరిని ప్రయాగ్రాజ్లోని ఎస్ఆర్ఎన్ ఆస్పత్రికి తరలించారు.
సాహు నాకు ఆ వీడియో చూపించలేదు. అయితే ఆ వీడియో చూసినవాళ్లు పర్వేశ్ నాపై మూత్రం పోశాడని, అందులో ఉన్నది నేనేనని నన్ను అడగడం ప్రారంభించారు. నేను కాదని చెప్పాను. చాలాసార్లు పర్వేశ్ కనిపించాడు. కానీ నేను జరిగిన దారుణం గురించి ఎవరికీ చెప్పలేదు.
7 బోగీలను అక్కడే వదిలి 11 బోగీలతో ఫలక్నామా ఎక్స్ప్రెస్ బయల్దేరింది. మంటల్లో చిక్కుకున్న బోగీల్లో మూడు బోగీలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కాగా, రైలు ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు
తెలంగాణలోని భువనగిరి రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే ఫలక్నామా ఎక్స్ ప్రెస్ రైలులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రైలు భోగీల నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. S4, S5, S6, S7 అనే నాలుగు బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి
దుర్మార్గానికి పాల్పడ్డ నేరస్థుడితో పోలీసులు వ్యవహరించిన తీరు ఇదేనా అంటూ ట్రోల్స్ చేశారు. దీంతో సిద్ధి పోలీసులు గురువారం మరో వీడియోను విడుదల చేశారు. శుక్లాను కొడుతూ, తోసుకుంటూ తీసుకెళ్తున్నట్లు ఈ వీడియోలో కనిపించింది. అయితే దీనిపై కూడా వి
సిద్ధి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నుంచి నేత కేదార్ నాథ్ శుక్లా గెలుపొందారు. ఆ నియోజకవర్గంలో పబ్లిక్ ప్రదేశంలో జరిగిన ఉన్మాదపు ఘటనే ఇది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ అధికార ప్రతినిధి అబ్బాస్ హఫీజ్ తన ట్విటర్లో షేర్ చేస్తూ..
పర్వేజ్ను బాలిక తండ్రి గుర్తించాడు, ఆ వెంటనే అతడి మేనల్లుడితో కలిసి ఇనుప రాడ్లతో కొట్టారు. ఇక హత్య అనంతరం.. పర్వేజ్ తమ ఇంట్లోకి చొరబడ్డ దొంగ అని మొదట పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారని, అయితే విచారణలో అసలు విషయం తెలిసిందని వివేక్ చంద్ర యాదవ్