Home » crime
ఓ ఎలుకను పట్టుకున్న మనోజ్ కుమార్ అనే వ్యక్తి దాని తోకకు రాయి కట్టాడు. అనంతరం డ్రైనేజీలో వేశాడు. ఎలుక పోస్టుమార్టం రిపోర్టులు వచ్చాయి.
విగతజీవిగా పడి ఉన్న వృద్ధురాలి వేలి ముద్రలను తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియోపై పోలీసులు స్పందించారు.
బహిరంగ ప్రదేశాల్లో నేరాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ లో ఇటువంటి నేరాలు అధికమయ్యాయి. కొన్ని గ్యాంగులు ఏం చేస్తున్నాయో పోలీసులు చెప్పారు.
బిహార్ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనలే జరిగాయి. బీహార్షరీఫ్, నలంద, ససారం ప్రాంతాల్లో మతపరమైన హింస చెలరేగింది. దీంతో ఆయన ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. బీహార్ గవర్నర్కు హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసి విషయం ఆర�
మహిళా హెడ్ కానిస్టేబుల్ అమరావతి సహా ఆమె భర్త, బావమరిది, కానిస్టేబుల్ రమణ బాబు పోలీస్ స్టేషన్లో చోరీ చేశారని నిర్ధారణ అయింది. వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
యూపీలో దారుణం చోటు చేసుకుంది. తన రెండేళ్ల కుమారుడ్ని అనారోగ్యం నుంచి కాపాడుకొనేందుకు తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. తాంత్రికుడు చెప్పాడని, తన కుమారుడి ఆరోగ్యం నయం అవుతుందని భావించి తన బంధువు పదేళ్ల కుమారుడ్ని నరబలిచ్చాడు ఓ వ్యక్తి. బాలుడు
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమడబాకులలో దారుణ ఘటన జరిగింది. సంపులో మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
నిజానికి రోడ్డు ఖాళీగానే ఉంది. ఒకవైపు నుంచి ఆర్టీసీ బస్సు వేగంగా వస్తోంది. వస్త ఒక కారును ఓవర్ టేక్ చేసింది. ఈ క్రమంలోనే ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. కారు అటు పక్కకు పడిపోగా, బస్సు మాత్రం ఇటు వైపు ఉన్న చర్చి ఆర్చ్ని ఢీకొట్టింది. ఆ వెంట
వారిని కుశల ప్రశ్నలు అడుగుతూ చూస్తుండగానే దారుణ రీతిలో దాడికి దిగారు. ఫిరోజ్ అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్నాడు. అయితే నసీం ఆ మూకకు పూర్తిగా చిక్కిపోయారు. కర్రలతో నసీంను విపరీతంగా కొట్టారు. అనంతరం అదే మూక నసీంను పోలీసులకు అప్పగించారు
ఒక ముసలావిడ తన ఇద్దరు మనవరాళ్లతో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలో స్కూటీ మీద వెళ్తున్న వ్యక్తి ఆమె దగ్గర ఆగి ఏదో అడిగాడు. దానికి ఆమె సమాధానం చెప్తుండగా, గబుక్కున ఆమె మెడలో ఉన్న చైన్ అందుకోబోయాడు. ఆమె ఒక్కసారిగా అప్రమత్తమై తప్పించుకునే �