CRIMSON

    నారింజ రంగులోకి మారిన ఆకాశం…బీచ్ కు పరుగెత్తిన వేల మంది

    December 31, 2019 / 03:34 PM IST

    ఆస్ట్రేలియాలో కార్చిచ్చు సంక్షోభం మంగళవారం(డిసెంబర్-31,2019)తీవ్రతరమైంది. ఆగ్నేయంలోని తీరప్రాంత పట్టణాలు మంటలు చెలరేగడంతో వేలాది మంది స్థానికులు, పర్యాటకులు బీచ్ లలో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. కార్చిచ్చు వేడిని త‌ట్టుకోలేని ప్ర‌జ‌లు..స‌మ�

10TV Telugu News