Home » Crisis In Ukraine
ఎన్ని బాంబులు వేసినా.. ఎన్ని మిస్సైళ్లు దూసుకువచ్చినా తగ్గేదే లేదంటున్నారు యుక్రెయిన్ ప్రజలు. ఓ వైపు రష్యా యుక్రెయిన్పై బాంబుల వర్షం కురిపిస్తోంది.
యుక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు మొదలైంది. రొమేనియా బుకారెస్ట్ నుంచి ఎయిర్ ఇండియా విమానం ముంబై బయలుదేరింది. ఎయిర్ ఇండియా 1944 విమానంలో 219 మంది భారతీయులు ముంబై చేరుకోనున్నారు.
యుక్రెయిన్ సంక్షోభం.. ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. అలాగే మన భారతీయుల వంటిల్లుకు కూడా పెనుభారంగా మారనుంది. యుక్రెయిన్పై రష్యా వివాదానికి.. మన వంటిల్లుకు సంబంధం ఏంటి..