ఏపీలో మద్య పాన నిషేధం జరిగిందా అని టీడీపీ నేత నారా లోకేశ్ ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గంలో మూడో రోజు లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. శాంతిపురంలోని వివిధ వర్గాలకు చెందిన మహిళలతో ఆయన సమావేశం అయ్యారు.
పరీక్షల్లో చీటింగ్ చేసి రాస్తే అది ఆ పరీక్ష వరకే ఉపయోగపడుతుందని, జీవితంలో సుదీర్ఘకాలం పాటు మాత్రం అది ఉపయోగపడదని మోదీ అన్నారు. షార్ట్కట్లను వాడొద్దని చెప్పారు. కొందరు విద్యార్థులు పరీక్షల్లో ‘చీటింగ్’పై తమ సృజనాత్మకతను ఉపయోగిస్తారని, అయ�
సభలు, ర్యాలీలు నిషేధంపై రాజకీయ రగడ.. పవన్ ‘వారాహి’ యాత్ర, లోకేశ్ పాదయాత్రలకు అడ్డుకోవటానికేనంటూ విమర్శలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్కూలు డెవలప్మెంట్ పేరిట పేరెంట్స్ నుంచి ప్రతి నెలా రూ.100 వసూలు చేయాలన్న నిర్ణయాన్ని కర్టాటక సర్కారు వెనక్కి తీసుకుంది. జీవో జారీ చేసిన నాలుగు రోజుల్లోనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
విమర్శల్ని పట్టించుకోబోనని, వాళ్లకు సమాధానం చెప్పడంకంటే బాగా ఆడటంపైనే దృష్టి పెడతానని చెప్పారు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. 120 శాతం బాగా ఆడేందుకే ప్రాధాన్యం ఇస్తానన్నారు. టెస్టు కెప్టెన్సీ వదిలేసినప్పుడు తనకు కాల్ చేసింది ధోనీ ఒక్కరేన�
వరంగల్ లో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్.. మంత్రి దయాకర్ రావు తమ్ముడైన ఎర్రబెల్లి ప్రదీప్ రావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రదీప్ రావుపై ఎర్రబెల్లి బూతులతో విరుచుకుపడితే..ప్రదీప్ రావు ఎర్రబెల్లికి రాజకీయ సవాల్ విసిరారు. ‘దమ్ముంటే ఎమ్మెల్�
బీజేపీతో పొత్తు వల్ల జనసేనకు నష్టం తప్ప ఏమాత్రం లాభంలేదని బీజేపీ చేసే పనుల వల్ల జనసేన పార్టీ మూల్యం చెల్లించుకుంటోందని జనసేన గోదావరి జిల్లాల ఇన్ చార్జ్ బొల్లిశెట్టి శ్రీనివాస్ విమర్శించారు.
వైపీపీ ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నేతలకు సత్కారాలు కాదు ఛీత్కారాలే ఎదురవుతున్నాయని మాజీ మంత్రి బంగారు సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో సీఎం జగన్ మాత్రం తమ నేతలకు 175 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్�
ఫైర్ బ్రాండ్ గా ఎప్పుడూ కాంట్రవర్సీలతో మునిగితేలే కంగనా.. బాలీవుడ్ స్టార్లని తిట్టడానికి వచ్చిన ఏ ఛాన్స్ నీ వదులుకోదు. అసలు ఆ హీరో, ఈ హీరోయిన్ అన్నతేడా లేకుండా ఆ టాపిక్..
రైతుల సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యాయని తాము అనడం లేదన్నారు. కేసీఆర్ రైతు బాంధవుడు అని కొనియాడారు. కేసీఆర్ రైతులకు చేసే అభివృద్ధికి కేంద్రం అడ్డుపడుతోందన్నారు.