Home » Cross Border
యుక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే భారతీయులు.. యుక్రెయిన్ విడిచి వెళ్లాలని ఆదేశించిన ప్రభుత్వం, ఇప్పుడు ఎలా వెళ్లాలో వివరిస్తూ కొన్ని సూచనలు చేసింది.
భారత ఆర్మీ జవాన్లు మానవత్వాన్ని చాటుకున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్కు చెందిన ముగ్గురు పిల్లలు అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్లోకి వచ్చారు.